Sunday, September 13, 2026
HomeTrending News

మోడీది రాజకీయ వికృత క్రీడ – కెసిఆర్ ధ్వజం

 Bjp Policies : దేశాన్ని భాజపా జలగలా పట్టి పీడిస్తోందని సీఎం కేసీఆర్‌ ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ.. అవివేక, అసమర్థ పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. తెరాస లేవనెత్తిన ప్రశ్నలకు జాతీయ కార్యవర్గ భేటీలో...

రేపు రాష్ట్రానికి ద్రౌపది ముర్ము

Murmu Tour: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది మురుము మంగళవారం ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు: విజయసాయి

Plenary Success:  రెండ్రోజులపాటు జరిగిన ప్లీనరీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపిందని వైఎస్సార్సీపీ అనుబంధ సంఘాల ఇన్ ఛార్జ్, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఇంత పెద్దఎత్తున ఈ వేడుకను...

ఓ డ్రామాలా సాగింది: సొమిరెడ్డి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ ఓ స్టేజ్ డ్రామా లాగా సాగిందని మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభివర్ణించారు. పార్టీ సమావేశంలో కార్యకర్తల అభిప్రాయలు తెలుసుకోకుండా, వారితో...

మీ మద్దతుకు సెల్యూట్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండ్రోజుల ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేసిన నాయకులు,కార్యకర్తలకు ఆ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో...

సిఎం జగన్ బక్రీద్ శుభాకాంక్షలు

ముస్లిం సోదర సోదరీమణులకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి బక్రీద్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. త్యాగాల పండుగ బక్రీద్. అని, త్యాగం, సహనం ఈ పండుగ ఇచ్చే సందేశమని సిఎం పేర్కొన్నారు. దైవ...

సిరిసిల్లలో రాహుల్ గాంధి బహిరంగ సభ

హైదరాబాద్ లో ఈ రోజు జరిగిన pcc కార్యవర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆగస్ట్ మొదటి వారంలో రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు ప్రణాలికలు సిద్దం చేశారు. ఇందులో భాగంగా సిరిసిల్లలో...

నా గుండె ధైర్యం మీరే: కార్యకర్తలతో జగన్

My Strength: చంద్రబాబు సైకిల్ తొక్కలేక, తన కొడుకుతో తొక్కించలేక దత్తపుత్రుడిని అరువు తెచ్చుకున్నాడని  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన...

ఆదివాసీలకు మద్దతుగా రాహుల్ గాంధీ ట్వీట్

తెలంగాణలో ఆదివాసీలపై, ప్రత్యేకించి భూమి హక్కులను కాపాడుకునేందుకు పోరాడుతున్న మహిళల పట్ల ప్రభుత్వం అమానుషంగా వ్యవహరిస్తోందని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఆదివాసీల హక్కులను అణిచివేయడం శోచనీయమన్నారు. ఈ మేరకు ఏఐసీసీ...

రెవెన్యూ సదస్సులు వాయిదా

రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సంబంధిత ప్రభుత్వ శాఖల యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ ను...

Most Read