Sunday, September 13, 2026
HomeTrending News

మెండు శ్రీనివాస్ హఠాన్మరణం: కేసిఆర్ సంతాపం

Mendu Srinivas : ఆంధ్రజ్యోతి తెలంగాణ స్టేట్ బ్యూరో చీఫ్, సీనియర్ జర్నలిస్టు మెండు శ్రీనివాస్ కన్నుమూశారు. పరకాలలో మిత్రులతో కలిసి క్రికెట్ ఆడుతుండగా ఆయనకు గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయనను ఆసుపత్రికి...

పల్నాడు గొడవలకు బాబే కారణం: పిన్నెల్లి

Babu hehind this: కంచర్ల జల్లయ్య  హత్య కేసులో తనకు ఎలాంటి ప్రమేయం లేదని, అయినా సరే తెలుగుదేశం పార్టీ తన పేరు లాగడం దుర్మార్గమని ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి...

2024లో తగ్గేదే లేదు: పవన్ స్పష్టం

No compromise: జనసేన-బిజెపి బంధం బలంగా ఉందని, కొద్ది కాలం క్రితం కొంత సోషల్ డిస్టెన్స్ వచ్చినా ఇప్పుడది పోయిందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇటీవల బిజెపి జాతీయ నేతలతో...

ఉద్యోగులకు సిఎం సహకారం ఎప్పుడూ ఉంటుంది

Part of Govt: సిఎం జగన్ ఈ మూడేళ్ళలో ప్రజలను ఎంత సంతోషంగా ఉంచాలని అనుకున్నారో, ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులను కూడా అంటే సంతోషంగా ఉండాలని కోరుకున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి...

120 కోట్లతో ప్రకటనలా..మల్లు రవి ఆగ్రహం

రాష్ట్రంలో శాంతి భద్రతల అంశాలపైన అఖిల పక్షం పిలవాలని కాంగ్రెస్ నేత మల్లు రవి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పబ్ లలో ఇంత దారుణాలు జరుతున్న...

కేంద్రం బకాయిలపై సర్పంచుల ఆగ్రహం

15వ ఆర్థిక సంఘం బకాయిలపై సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే బకాయిలు అందే విధంగా కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం నేతలు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి...

దివాళా తీయించి ఇచ్చారు: రాంబాబు విసుర్లు

You are reason.: చంద్రబాబు దివాళా తీయించిన ప్రభుత్వాన్ని తాము నడుపుతున్నామని, అలాంటి వ్యక్తి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై లేని పోని  ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు...

నాలుగు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం

Unanimous:  ఆంధ్రప్రదేశ్ కోటాలో నాలుగు రాజ్యసభ స్థానాలకు వైఎస్సార్సీపీ  చెందిన నలుగురు అభ్యర్ధులు వి.విజయ సాయిరెడ్డి, బీద మస్తాన్ రావు, ఎస్.నిరంజన్ రెడ్డి, ఆర్.కృష్ణయ్య ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. శుక్రవారం అమరావతి శాసన సభ...

ఆర్య సమాజ్‌ వివాహాలపై సుప్రీం కీలక తీర్పు

ఆర్య సమాజ్‌లో జరిగే వివాహాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఇకపై ఆర్య సమాజ్‌ ఇచ్చే పెళ్లి ధ్రువపత్రాలు చెల్లవని తేల్చి చెప్పింది. వివాహ ధ్రువీకరణ పత్రాలివ్వడం ఆర్యసమాజ్‌ పనికాదని దేశ అత్యున్నత...

హైదరాబాద్ లో ప్రధాని రోడ్ షోకు కసరత్తు

హైదరాబాద్ లో జరిగే బిజెపి జాతీయ కార్యవర్గ భేటీలకు తెలంగాణ కమల దళం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా సహా సహా కేంద్ర కేబినెట్‌,...

Most Read