Saturday, September 12, 2026
HomeTrending News

గంగమ్మను దర్శించుకోనున్న సిఎం

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెప్టెంబర్ 27న మంగళవారం తిరుపతి గంగమ్మ తల్లిని దర్శించుకోనున్నారు. తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు అయన తిరుమల వస్తున్నారు. రేణిగుంట విమానాశ్రయం...

బతుకమ్మ ప్రాశస్త్యం

తెలంగాణలో భాద్రపదమాసే, కృష్ణపక్షే, అమావాస్య రోజు నుంచి ‘ బతుకమ్మ’ వేడుకలను 9 రోజులపాటు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ రోజు (ఆదివారం - సెప్టెంబరు 25) బతుకమ్మ పండుగలో మొదటి రోజైన...

జిన్ పింగ్ కు మూడినట్టేనా… చైనాలో తిరుగుబాటు ?

చైనాలో సైనిక తిరుగుబాటు జరుగుతుందా? అధ్యక్షుడు జిన్ పింగ్ ను గృహ నిర్భంధం చేశారా? అంతర్జాతీయ మీడియాలో వస్తున్న వార్తలతో చైనాలో పెను సంక్షోభం తలెత్తిందని తెలుస్తోంది. చైనా సైన్యం... పాలకుడిపై తిరుగుబాటు...

సిఎం కెసిఆర్ బతుకమ్మ శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర పండుగ, 'బతుకమ్మ' ఉత్సవాల ప్రారంభం (ఆదివారం నుంచి) సందర్భంగా, రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. పుట్టింటికి చేరిన ఆడబిడ్డలు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి, ఆడుతూ పాడుతూ...

తెలంగాణ పురపాలికలకు అవార్డుల పంట

తెలంగాణలోని పురపాలికలు మరోసారి జాతీయ స్థాయిలో భారీగా స్వచ్ఛ స‌ర్వేక్ష‌ణ్ అవార్డులను దక్కించుకున్నాయి. స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్ 2022లో భాగంగా తెలంగాణ‌లోని 16 మున్సిపాలిటిలు, న‌గ‌ర పాల‌క సంస్థ‌ల‌కు అవార్డులు ద‌క్కాయి. కేంద్ర ప‌ట్ట‌ణాభివృద్ధి,...

కాంటినెంటల్ ఆసుపత్రి అరాచకం

వైద్యం పేరుతో అమానవీయంగా వ్యవహరించిన హైదరాబాద్ కాంటినెంటల్ ఆసుపత్రి యాజమాన్యం బాగోతం వెలుగులోకి వచ్చింది. రెండున్నర లక్షలు చెల్లిస్తే వైద్యం చేస్తామని చెప్పిన యాజమాన్యం 17 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేయటంతో బాధితులు లబోదిబోమంటున్నారు. రోగికి...

ఎస్టీపీల్లో గార్డెనింగ్, వాకింగ్ ట్రాక్ల ఏర్పాటు

హైదరాబాద్ నగరంలో జరుగుతున్న సీవరేజి ట్రీట్మెంట్ ప్లాంట్ల(ఎస్టీపీ) నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అధికారులను ఆదేశించారు. నగరంలోని ఫతేనగర్, కోకాపేటలో జరుగుతున్న ఎస్టీపీల నిర్మాణ పనులను శనివారం...

విద్యార్థి పరిషత్ వెన్నుముక గుజ్జుల నర్సయ్య

ఒక శకం ముగిసింది. విద్యార్థి ఉద్యమాలను ముందుండి నడిపించిన ఒక ధృవ తార నేలరాలింది. ఏబీవీపీ ని ఆంధ్ర ప్రదేశ్ లో స్థాపించిన వారిలో అగ్రగన్యులు, విద్యార్థి పరిషత్ కు వెన్నుముకగా ఆరు...

ఆధార్ నమోదుకు అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధన

ప్రస్తుతం దేశ ప్రజల గుర్తింపు విషయంలో ఆధార్ కార్డు కీలకంగా మారింది. ఆధార్ లేకపోతే గుర్తింపు లేనట్టుగానే భావిస్తున్నారు. యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) 13 ఏళ్ల కిందట ఈ...

ఆయన ఆఖరి కోరిక కూడా తీర్చలేదే? జోగి ప్రశ్న

చంద్రబాబు నాడు ఎన్టీఆర్ ను గద్దె దించి సిఎం కుర్చీలో కూర్చున్నప్పుడు బాలకృష్ణ మందహాసం చేశారని, ఆయన ఇప్పుడు శునకం అంటూ మాట్లాడడం విచిత్రంగా ఉందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి...

Most Read