Saturday, September 12, 2026
HomeTrending News

అభూత కల్పనలతో సిఎం ప్రసంగం: రామానాయుడు

మూడేళ్ళ మూడు నెలల పాలనా కాలంలో సిఎం జగన్ రాష్ట్రానికి చేసింది శూన్యమని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు. స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో సిఎం జగన్ చెప్పినవన్నీ అబద్ధాలేనని వ్యాఖ్యానించారు....

ఘనంగా సామూహిక జాతీయ గీతాలాపన

75 సంవత్సరాల స్వాతంత్ర్య వజ్రోత్సవాలలో భాగంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాప‌న కార్య‌క్ర‌మం ఘ‌నంగా జ‌రిగింది. సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు. తెలంగాణ అంతటా భారత జాతీయ గీతం...

మోడీ డొల్ల హామీలు – కేటిఆర్ విమర్శ

ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం పై మంత్రి కేటీఆర్ పదునైన విమర్శలు చేశారు. గతంలో ఇచ్చిన ఏ వాగ్దానాన్ని కూడా మోడీ నెరవేర్చలేదని కేటీఆర్ విమర్శించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా నిర్దేశించించుకున్న లక్ష్యాలను...

ఆరుగురు నూతన న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం

తెలంగాణ హైకోర్టులో కొత్తగా ఆరుగురు న్యాయమూర్తులు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ నూతన న్యాయమూర్తులతో ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్త జడ్జీలుగా నియమితులైన వారిలో...

మాజీ ప్రధాని వాజ్‌పేయికి నేతల ఘన నివాళి

భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి సందర్బంగా ప్రధాని మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ తదితరులు వాజ్‌పేయికి నివాళులు అర్పించారు. ఢిల్లీలోని సదైవ్ అటల్ మెమోరియల్...

ప్రపంచంలోనే అందవిహీనమైన మహిళ

ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న ఆమె పేరు మేరీ ఆన్ బెవన్. ఆమెను ప్రపంచంలోనే వికారమైన స్త్రీ అని పిలవబడ్డారు. మేరీ ఆన్ అక్రోమలియా అనే వ్యాధికి లోనయ్యారు. అసాధారణ ఎదుగుదలతో ఆమె ముఖం...

స్వగ్రామానికి ప్రశాంత్ నీల్ భారీ విరాళం

సుప్రసిద్ధ దర్శకుడు ప్రశాంత్ నీల్ నేడు తన స్వగ్రామం నీలకంఠాపురంలో పర్యటించారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, పిసిసి మాజీ అధ్యక్షుడు డా. ఎన్.రఘువీరారెడ్డికి ప్రశాంత్ నీల్ స్వయానా అన్న కుమారుడు....

గవర్నర్ ఎట్ హోమ్ లో జగన్, బాబు

స్వాతంత్ర్యం దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నేడు రాజ్ భవన్ లో తేనీటి విందు (ఎట్ హోమ్) ఏర్పాటు చేశారు. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

విచ్ఛిన్న శక్తులను అడ్డుకుందాం – కాంగ్రెస్

గాంధీభవన్‌ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.  వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ మాట్లాడుతూ 1947 లో స్వాతంత్ర్య సంబరాలు...

ప్రజాస్వామ్య దేశాలకు భారత్‌ మార్గదర్శి – ప్రధాని మోడీ

భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా  సోమవారం దేశవ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరించారు. ఎర్రకోటపై మోదీ 9వ సారి జాతీయజెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా...

Most Read