Sunday, February 23, 2025
HomeTrending Newsసిఎం జగన్‌ కృష్ణాష్టమి శుభాకాంక్షలు

సిఎం జగన్‌ కృష్ణాష్టమి శుభాకాంక్షలు

కృష్ణాష్టమి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుబాకాంక్షలు తెలియజేశారు.  “మానవాళికి కర్తవ్య బోధ చేసిన శ్రీకృష్ణ భగవద్గీత సన్మార్గానికి కలకాలం అండగా ఉంటుంది. అటువంటి భగవద్గీతను ప్రసాదించిన భగవాన్‌ శ్రీకృష్ణుడి జన్మదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు” అంటూ తన సందేశంలో పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్