Friday, March 29, 2024
HomeTrending Newsపెట్రో మంటలు

పెట్రో మంటలు

దేశవ్యాప్తంగా నేడు మళ్ళీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు. రికార్డు స్థాయిలో కొనసాగుతున్న ఇంధన ధరలు. ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి.

ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 106.19/ltr(రూ.0.35పెరిగింది) & లీటర్ డీజిల్ రూ. 94.92/ltr(రూ.0.35 పెరిగింది).

ముంబైలో పెట్రోల్ రూ. 112.11/ltr (రూ.0.34పెరిగింది), డీజిల్ రూ .102.89/ltr(రూ.0.37 పెరిగింది)

కోల్‌కతాలో పెట్రోల్ రూ. 106.77/ltr (రూ.0.34పెరిగింది) & డీజిల్ రూ. 98.03/ltr(రూ.0.35 పెరిగింది)

చెన్నైలో పెట్రోల్ రూ .103.31/ltr(రూ.0.15పెరిగింది)& డీజిల్ రూ. 99.26/ltr(రూ.0.19పెరిగింది)

హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.110.46(రూ.0.37పెరిగింది), డీజిల్‌ లీటర్ రూ.103.56(రూ.0.38పెరిగింది).

RELATED ARTICLES

Most Popular

న్యూస్