Thursday, April 25, 2024
HomeTrending News‘ఎస్టీల్లో వాల్మీకి’ లపై ప్రభుత్వం కమిషన్

‘ఎస్టీల్లో వాల్మీకి’ లపై ప్రభుత్వం కమిషన్

వాల్మీకి/బోయ, బెంతు ఒరియాలను ఎస్టీల్లో చేర్చాలన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  ఈ విషయంలో నివేదిక ఇచ్చేందుకు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి శామ్యూల్‌ ఆనంద్‌ తో ఏక సభ్య కమిషన్‌ ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ విషయమై సమగ్ర అధ్యయనం చేసి మూడు నెలల్లోగా నివేదిక అందించాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్