Sunday, September 8, 2024
Homeస్పోర్ట్స్Indonesia Open: సెమీస్ లో ప్రణయ్; సాత్విక్-చిరాగ్ జోడీ

Indonesia Open: సెమీస్ లో ప్రణయ్; సాత్విక్-చిరాగ్ జోడీ

జకార్తాలో జరుగుతోన్న ఇండోనేషియా ఓపెన్ -2023లో భారత షట్లర్లు హెచ్ ఎస్ ప్రణయ్, సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టి జోడీలు సెమీఫైనల్లో ప్రవేశించారు.

నేడు జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో ఇండోనేషియా ద్వయం ఫజర్ ఆల్ఫియన్-ముహమ్మద్ రియాన్ పై 21-13;21-13తో విజయం సాధించారు.

హెచ్ ఎస్ ప్రణయ్ 21-18;21-19 తేడాతో జపాన్ ప్లేయర్ కొడాయ్ నరౌక పై గెలుపొంది సెమీస్ కు చేరుకున్నాడు.

కాగా, పురుషుల సింగిల్స్ లో కిడాంబి శ్రీకాంత్ ఓటమి పాలయ్యాడు. చైనా ప్లేయర్ లి షి ఫెంగ్ చేతిలో 21-14; 14-21; 21-12 తేడాతో ఓటమి పాలయ్యాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్