కొరియా ఓపెన్ లో భారత జోడీ సెమీ ఫైనల్స్ కు చేరుకుంది. పురుషుల సింగిల్స్ లో నేడు జరిగిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టి జోడీ 21-14;21-17 తేడాతో జపాన్ జోడీ తకురో హాకీ-యుగో కొబ్యాసి పై విజయం సాధించి సెమీస్ లో అడుగు పెట్టింది
రేపు జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్ లో సాత్విక్-చిరాగ్ జోడీ… చైనా కు చెందిన లియాంగ్ వీ కెంగ్-వాంగ్ చాంగ్ జంటతో తలపడనున్నారు.