Saturday, September 21, 2024
HomeTrending NewsYuva Galam: గొర్రెల పెంపకందారులను కలిసిన లోకేశ్

Yuva Galam: గొర్రెల పెంపకందారులను కలిసిన లోకేశ్

నారా లోకేష్ యువ గళం పాదయాత్ర  అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో కొనసాగుతోంది. సోడనంపల్లి క్రాస్ వద్ద నుంచి 66వ రోజు పాదయాత్రను ఈ ఉదయం ప్రారంభించారు. దారిలో గొర్రెలను మేపుతున్న  పెంప‌కందారులు కనిపించారు. లోకేష్ వారి వద్దకు వెళ్లి పలకరించి వారి స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు. వారు ఆ తర్వాత కాసేపు లోకేష్ తో కలిసి నడిచారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్