Wednesday, April 9, 2025
HomeTrending Newsఒడిశాలో మావోల మెరుపు దాడి

ఒడిశాలో మావోల మెరుపు దాడి

ఒడిశాలోని రుకేలా వద్ద మావోయిస్టుల మెరుపు దాడికి దిగారు. రోడ్ ఓపెనింగ్ పార్టీ పై దాడి చేయడంతో ముగ్గురు జవాన్ లు అక్కడికక్కడే మృతి చెందారు. అప్రమత్తమై తిరిగి కాల్పులు జరిపిన పోలీసులు.. బ్యాక్ ఆఫ్ పార్టీలను పంపిన పోలీసు ఉన్నత అధికారులు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియవాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్