Sunday, September 8, 2024
Homeస్పోర్ట్స్రోయింగ్ విజేతలకు మంత్రి అభినందన

రోయింగ్ విజేతలకు మంత్రి అభినందన

Rowing Winners : పూణే లో జనవరి 3 నుండి 9 వరకు జరిగిన 39 వ సీనియర్ రోయింగ్ నేషనల్స్ పోటీల్లో తెలంగాణా స్పోర్ట్స్ స్కూల్ కు చెందిన విద్యార్ధులు రాణించారు. గీతాంజలి అనే విద్యార్ధిని రెండు విభాగాల్లో రజతం, కాంస్యం సంపాదించింది, హేమలత – కాంస్యం; భాను కుమార్, సాయి గణేష్ లు నాలుగవ స్థానంలో నిలిచారు. రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన క్యాంప్ కార్యాలయంలో విజేతలను అభినందించారు.  ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, స్పోర్ట్స్ స్కూల్ ఓఎస్డీ డా. హరికృష్ణ, శాట్స్ డిప్యూటీ డైరెక్టర్ సుజాత తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్