Sunday, September 8, 2024
Homeస్పోర్ట్స్థాయ్ లాండ్ ఓపెన్: సెమీస్ లో సింధు ఓటమి

థాయ్ లాండ్ ఓపెన్: సెమీస్ లో సింధు ఓటమి

Sindhu Only: భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు థాయ్ లాండ్ ఓపెన్ -2022 విమెన్ సింగిల్స్ లో సెమీ ఫైనల్లో ఓటమి పాలైంది. బ్యాంకాక్ లో జరుగుతోన్న ఈ టోర్నీలో వరల్డ్ ర్యాంకింగ్స్ లో 6వ స్థానంలో ఉన్న సింధు నేడు జరిగిన మ్యాచ్ లో 3వ ర్యాంక్ క్రీడాకారిణి,  చైనాకు చెందిన చెన్ యూ ఫి చేతిలో  21-17;21-16తో పరాజయం చవి చూసింది.

నిన్న జరిగిన క్వార్టర్ ఫైనల్స్ లో వరల్డ్ ర్యాంకింగ్స్ లో నంబర్ 2 లో ఉన్న జపాన్ క్రీడాకారిణి అకానే యమగుచిపై 21-15; 20-22; 21-13 తో గెలుపొంది సింధు సెమీస్ లో అడుగు పెట్టిన విషయం తెలిసిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్