Tuesday, April 1, 2025
Homeస్పోర్ట్స్తొలి రౌండ్ లో సింధు విజయం

తొలి రౌండ్ లో సింధు విజయం

టోక్యో ఒలింపిక్స్ లో తెలుగు తేజం పీవీ సింధు బోణీ కొట్టారు.  ఉమెన్స్ సింగిల్స్  గ్రూప్  జె తొలి మ్యాచ్‌లో సింధు శుభారంభం చేశారు. నేటి ఉదయం జరిగిన మ్యాచ్ లో 21-7, 21-10 తేడాతో ఇజ్రాయిల్ షట్లర్ సెనియా పొలికర్ పోవ్‌పై పీవీ సింధు గెలుపొందారు. మ్యాచ్ మొదటి నుంచీ సింధు స్పష్టమైన ఆధిక్యం సాధించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్