కోహ్లి, సిరాజ్ లకు స్పెషల్ ఫ్లైట్

కెప్టెన్ విరాట్ కోహ్లి, బౌలర్ మహమ్మద్ సిరాజ్ లను ఛార్టర్ ఫ్లైట్ లో దుబాయ్ చేర్చేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు(ఆర్సీబీ) జట్టు యాజమాన్యం ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిడియా సారధి […]

ఆందోళన అవసరం లేదు: రాజీవ్ శుక్లా

ఇంగ్లాండ్ లో పర్యటిస్తున్న భారత జట్టు విషయంలో ఆందోళన అవసరం లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు. విరాట్ కోహ్లి నేతృత్వంలో 20 మంది భారత క్రికెట్ […]