వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తారని స్వామి పరిపూర్ణానంద జోస్యం చెప్పారు. వైఎస్సార్సీపీకి 123 స్థానాలు వచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మహిళల ఓట్లలో అధికశాతం జగన్...
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో టాలీవుడ్ నటి హేమ అరెస్ట్ అయ్యారు. రేవ్ పార్టీ కేసులో హేమను బెంగళూరు పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఇవాళ హైదరాబాద్ వచ్చిన బెంగళూరు సీసీబీ పోలీసులు......
తెలుగు సాహిత్యానికి అన్నమయ్య, పోతన, వేమన ఎంత ఆయుస్సు పోశారు? ఎన్ని నగిషీలు దిద్దారు? ఎన్నెన్ని అలంకారాలు అద్దారు? ఎంత మాధుర్యాన్ని జత చేశారు? అత్యంత సరళమయిన తెలుగు భాషను ఉపయోగిస్తూ ఎలా...
రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్కుమార్ మీనా అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. రేపు...
పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విషయంలో సుప్రీం కోర్టులో కూడా వైఎస్సార్సీపీకి ఊరట దక్కలేదు. హైకోర్టు ఉత్తర్వులపై జోక్యం చేసుకునేందుకు అత్యున్నత ధర్మాసనం నిరాకరించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం సమర్ధించింది.
పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్...
ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగి 40 ఏండ్లు అయింది. పంజాబ్ అమృతసర్ లోని స్వర్ణ దేవాలయంపై 1984 జూన్ 1 నుంచి 10వ తేది మధ్యకాలంలో భారత ప్రభుత్వం ఆపరేషన్ బ్లూ స్టార్...
ఇప్పుడంటే మణిరత్నం ఇలా అయిపోయాడు కానీ, ఒక తరాన్ని ఉర్రూతలూపిన దర్శకుడు. గీతాంజలి సినిమాలో రేపోమాపో చావాల్సిన హీరో హీరోయిన్ ల మధ్య ఊటీ కొండల సాక్షిగా ప్రేమను పుట్టించి ప్రేక్షకులను మరోలోకంలోకి...
వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు ఆరితేరిన వ్యక్తి అని, జూన్ 4న ఓట్ల లెక్కింపు రోజున కుట్ర జరిగే అవకాశం ఉందని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు....
రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధిస్తుందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. విజయం కోసం తెదేపా, జనసేన, భాజపా నేతలు, కార్యకర్తలు మంచి...
మే 13 న జరిగిన ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తమ అంచనాలను వివిధ సర్వే సంస్థలు నేడు విడుదల చేశాయి. అయితే కొన్ని సంస్థలు అధికార వైసీపీవైపు మొగ్గు చూపగా.......