రాష్టంలో ఇటీవల ముగిసిన ఎన్నికల్లో నమోదైన పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై ఎన్నికల సంఘం ఇచ్చిన మెమోను సవాల్ చేస్తూ వైఎస్సార్సీపీ దాఖలు చేసిన పిటిషన్ ను ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు తోసిపుచ్చింది. హోదా,...
లోక్ సభ ఎన్నికల చివరి దశ ఎన్నికలు కొన్ని ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో తృణముల్ కాంగ్రెస్ - బిజెపి ల మధ్య పచ్చ గడ్డి వేస్తె...
యావత్ సోషల్ మీడియా ట్రోలర్లకు మీ అభిమాన కథానాయిక వ్రాయు బహిరంగ లేఖార్థములు:-
మొన్న ఆ వేదిక మీద ఆ కథానాయకుడు వాటర్ బాటిల్లో మందు పోసుకుని...తప్ప తాగి వేదికమీదికి వచ్చి...స్పృహలేని మైకంలో నన్ను...
టాలీవుడ్ హీరో శర్వానంద్, కృతి శెట్టి జంటగా నటించిన 'మనమే' సినిమా ట్రైలర్ నేడు విడుదలైంది. శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా బ్యానర్ పై టి.జి విశ్వ ప్రసాద్...
విష్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమా నిన్న థియేటర్లకు వచ్చింది. సితార బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమా, గోదావరి జిల్లాల నేపథ్యంలో నడుస్తుంది. అక్కడి...
సార్వత్రిక ఎన్నికల చివరి దశ పోలింగ్ జరుగుతుండటంతో అందరి దృష్టి ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ మీద కేంద్రీకృతం అయింది. ఈ రోజు సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్పోల్స్ విడుదల కానున్నాయి. చివరి...
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 15 రోజుల విదేశీ పర్యటన ముగించుకొని ఈ తెల్లవారుఝామున గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు పెద్ద ఎత్తున...
లోక్ సభ ఎన్నికల్లో చివరి అంకం ఏడో దశ పోలింగ్ ప్రారంభం అయింది. ఎనిమిది రాష్ట్రాలలోని 57 నియోజకవర్గాల్లో అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు బారులు తీరారు. ఉత్తరప్రదేశ్(13), బిహార్(8), పశ్చిమ బెంగాల్(9),...
మధ్యతరగతి ప్రజలను ఆదుకునే దిశగా ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలపై కొరడా జలిపించింది. ప్రైవేటు స్కూళ్లలో యూనిఫామ్లు, బూట్లు, బెల్టుల అమ్మకాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. స్టేషనరీ, పుస్తకాల వంటివి లాభాపేక్ష లేకుండా అమ్ముకోవచ్చని...