Saturday, August 29, 2026

పదిరోజులపాటు థియేటర్లు బంద్

తెలంగాణలో  సింగిల్ స్క్రీన్ థియేటర్లను కొంతకాలంపాటు మూసివేయాలని యాజమాన్యాలు నిర్ణయించాయి.  ఆక్యుపెన్సీ తక్కువ ఉండటంతో శుక్రవారం నుంచి పది రోజుల పాటు షోలు వేయవద్దని నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలు, ఎండలు, ఇతర కారణాలతో ఇటీవలి...

విజయ్ దేవరకొండ జోడీగా సాయిపల్లవి!

సాయిపల్లవి .. ఈ పేరుకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పకోవలసిన అవసరం లేదు. తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో సాయిపల్లవికి ఫ్యామిలీ ఆడియన్స్ వైపు నుంచి బలమైన మద్దతు ఉంది....

రాష్ట్రంలో రికార్డుస్థాయి పోలింగ్

రాష్ట్రంలో నమోదైన తుది పోలింగ్ శాతాన్ని ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా  అధికారికంగా వెల్లడించారు.  మొత్తం 80.66 శాతం పోలింగ్‌,  పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు 1.2 శాతం మేర...

మే 22న కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ !

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వైజ‌యంతి మూవీస్ బ్యాన‌ర్ పై అశ్వనీదత్ సమర్పణలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న మూవీ కల్కి 2898 ఏడీ షూటింగ్ చివరిదశలో ఉంది. మైథలాజి కథతో...

పల్నాడు జిల్లాలో 144 సెక్షన్

పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ విధిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.  జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పోలింగ్ రోజుతో పాటు అనంతరం జరుగుతోన్న హింసాత్మక సంఘటనల దృష్ట్యా కేంద్ర ఎన్నికల సంఘం...

మరింత మెరుగ్గా పాలన: జగన్ హామీ- 17 నుంచి విదేశీ టూర్

ఐదేళ్లుగా అందిస్తోన్న సుపరిపాలను మరింత మెరుగ్గా కొనసాగిస్తామని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. నిన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమ గెలుపుపై ఆయన ధీమా వ్యక్తం...

కార్పొరేట్ కంపెనీల్లో పెరుగుతున్న మహిళల ప్రాముఖ్యత!

కాలం మారుతోంది. శతాబ్దాల అసమానత్వం దశాబ్దాల్లో పోవడం కష్టమే కానీ అసంభవం కాదు. ఆడపిల్లవి…పెద్ద చదువులు, ఉద్యోగాలు నీకెందుకు? అంటే వినే తరం కాదు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు అమ్మాయిలైనా అబ్బాయిలైనా...

పాజిటివ్ ఓటుతో మేమే వస్తాం: అంబటి

నిన్నటి ఎన్నికల్లో మహిళలు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకున్నారని ఇది తమకు అనుకూలంగా ఉంటుందని, పాజిటివ్ ఓటుతో వైయస్ జగన్ మరోసారి అధికారం చేపడతారని రాష్ట్ర  మంత్రి అంబటి రాంబాబు ధీమా ...

వారణాసిలో ప్రధాని మోడీ నామినేషన్ దాఖలు

ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ వార‌ణాసిలో ఈ రోజు(మంగళవారం) నామినేష‌న్ దాఖ‌లు చేశారు. వార‌ణాసి జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారికి త‌న నామినేష‌న్ ప‌త్రాల‌ను అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో బీజేపీ సీనియ‌ర్...

బాబు ధీమా: కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వాలే

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ధీమా వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వారణాసి చేరుకున్న బాబు మీడియాతో మాట్లాడారు....

Most Read