తమ పార్టీ ఓట్లు చీల్చి తద్వారా చంద్రబాబును గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. బాబు పగలు బీజేపీతో, రాత్రి కాంగ్రెస్...
మొన్న ఒకరోజు మధ్యందిన మార్తాండుడు ఎండ ప్రచండంగా చల్లుతున్నవేళ హైదరాబాద్ ఇంట్లో బిసిబెళిబాత్, పెరుగన్నం తిని బండలు కూడా గుండెలు పగిలి ఏడవాల్సిన ఎండలకు పెట్టింది పేరైన విజయవాడ బయలుదేరాను. ఊరు దాటి...
వైసీపీ మూక వ్యక్తిగతంగా తన కుటుంబంపై చేసిన దాడి కంటే జగన్ ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన ద్రోహం తనను ఎంతో బాధపెడుతోందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. వీరి చర్యల...
వేసవి కాలం, సూర్య తాపంతో పోలిస్తే నాగర్ కర్నూల్ ఎంపి ఎన్నికలు నల్లమల అడవుల్లో సెగ పుట్టిస్తున్నాయి. ప్రధాన పార్టీలు, నేతలు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరపున మాజీ ఎంపి...
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో జూన్ 1 వరకూ ఆయనకు ఈ ఉపశమనం ఇచ్చింది. ఢిల్లీ మద్యం కుంభకోణం...
కేవలం ఎన్నికల కోసమే ఎప్పుడూ ఏపనీ తానూ చేయలేదని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసం రెండు మూడు నెలల ముందు ఏ...
'కన్నప్ప' అసలు పేరు 'తిన్నడు' .. అతను కొండజాతికి చెందిన ఒక యువకుడు. బ్రతకడానికి కండబలం ఉంటే సరిపోతుంది, భగవంతుడి కరుణతో పనిలేదని భావించిన 'తిన్నడు' .. ఆ తరువాత పరమేశ్వరుడిని ప్రాణంగా...
లోక్ సభ ఎన్నికల కీలక దశ వేళ కాంగ్రెస్ - బిజెపి నేతలకు కొత్త అస్త్రం దొరికింది. దేశంలో 1950-2015 మధ్య ముస్లింల జనాభా 43.15 శాతం పెరిగినట్టు కేంద్రం విడుదల చేసిన డాటా...
వివిధ సంక్షేమ పథకాల కింద లబ్ధిదారులకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ (డిబిటి) ద్వారా అందిస్తున్న నిధుల విడుదలకు ఏపీ హైకోర్టు అనుమతించింది. అయితే ఈ కార్యక్రమాన్ని ఎలాంటి ప్రచార ఆర్భాటం లేకుండా...
తెలుగు చలన చిత్ర నటుడు, మెగాస్టార్ చిరంజీవి భారతదేశపు రెండో అత్యున్నత పౌరపురస్కారం 'పద్మవిభూషణ్' పురస్కారం స్వీకరించారు. రాష్ట్రపతి భవన్ లో నేడు జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము...