రాగిరేకుల్లో ఉన్న అన్నమయ్య సాహిత్యాన్ని తప్పుల్లేకుండా ఎత్తి రాసి...మనకిచ్చినవారి కృషి గొప్పది. వారి కృషికంటే వాటిని పాడి మనకు కర్ణామృతం చేసినవారి కృషి ఇంకా గొప్పది. అన్నమయ్య కీర్తనలనగానే గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్...
""ఎవరి గజ్జెల రవళివే నీవు మంజీర!
ఎవరి కజ్జల బాష్పధారవే మంజీర!
నీవు పారిన దారిలో ఇక్షుదండాలు
నీవు జారిన జాడలో అమృత భాండాలు
నీవు దూకిన నేల మాకు విద్యున్మాల
నీవు ప్రాకిన పథము మాకు జైత్రరథమ్ము
ఎవరికొరకయి పరుగులెత్తి...
విజయనగర రాజుల కాలంలో హంపీలో ఉత్సవం జరగని రోజు లేదు. అదొక నిత్య కల్యాణ సీమ. మహారాజ ద్వారం మెదలు సామాన్య గుమ్మం దాకా పసిడి తోరణాలు కట్టుకున్న సీమ. ఇళ్ల స్తంభాలకు...
అన్నమయ్య 32 వేల కీర్తనలను ఆయన మనవడు రాగిరేకుల మీద రాయించి, భద్రపరిస్తే... వాటిలో 14,932 మాత్రమే కాలానికి దక్కాయి. దొంగలు దొంగిలించినవి కొన్ని. అవేమిటో తెలియక రాగిరేకులను కరిగించి సొమ్ము చేసుకున్నవి...
మాకు మా అమ్మా నాన్న అపురూపంగా ఏదో పేరు పెట్టారు. మా సినీ అభిమానం వెల్లువలో మా నామకరణం రోజు పెట్టిన పేర్లు ఎప్పుడో కొట్టుకుపోయాయి. రెక్కలు ముక్కలు చేసుకుని పెంచి పోషించిన,...
పుట్టపర్తి నారాయణాచార్యులు (1914-90) పద్నాలుగు భాషల్లో అభినివేశం ఉన్న రచయిత. పండితుడు. కవి. విమర్శకుడు. పదమూడో ఏటనుండి చనిపోయేవరకు రాశారు. చివరి క్షణం వరకు విద్యార్థిగా నేర్చుకున్నారు. సాహిత్యంలో ఆయన అధిరోహించిన శిఖరాలు...
"నీళ్ళలోన మొసలి నిగిడి యేనుగు బట్టు;
బయట కుక్క చేత భంగపడును;
స్థానబలిమి గాని తన బల్మిగాదయా
విశ్వదాభిరామ వినురవేమ !"
నీళ్ళలో ఉన్న మొసలి ఎలాంటి తడబాటు లేకుండా అతిపెద్ద ఏనుగును కూడా నీటిలోకి లాగి పట్టుకోగలుగుతుంది....
సంగీత, సాహిత్యాల్లో సమానమైన విద్వత్తు కలిగిన అతికొద్దిమందిలో రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ(1893- 1979) ముందు వరుసలో ఉంటారు. తెలుగు, సంస్కృతం, కన్నడ, ప్రాకృత భాషల్లో ఆయనకు ఎంత ప్రావీణ్యం ఉందో సంగీతంలోకూడా అంతే...
పరమాణువు మొదలు బ్రహ్మాండాలన్నీ నిండి ఉన్న పరమాత్మ రూపాన్ని దర్శించి...పరవశించి పాడుతున్నాడు అన్నమయ్య. అంతటి రూపం అత్యంత సులభంగా అంజనాద్రి మీద వెంకన్న రూపంలో దొరుకుతోందని ఆనందపడుతున్నాడు.
పల్లవి:-
అణురేణు పరిపూర్ణమైన రూపము
అణిమాదిసిరి అంజనాద్రిమీది రూపము
చరణం-1
వేదాంతవేత్తలెల్ల...