Sunday, August 30, 2026

ఏపి ఎన్నికల్లో టిడిపి జనసేన బిజెపి కూటమి

ఎట్టకేలకు పాత మిత్రులు ఏకం అయ్యారు. టిడిపి, బిజెపి, జనసేన మధ్య పొత్తులు ఖరారు అయ్యాయి. కొద్దిరోజులుగా వస్తున్న ఉహాగానాలు వాస్తవ రూపం దాల్చాయి. మూడు పార్టీలు కలిసి రాబోయే ఎన్నికలను ఎదుర్కొంటామని...

సాంబారులో ముంచుకుని ఇడ్లీ తిని చూడు షారుఖ్ !

షారుఖ్ ఖాన్ జగమెరిగిన నటుడు. ముఖేష్ అంబానీ భూగోళం పట్టనంత సంపన్నుడు. అలాంటి సంపన్నుడి కొడుకు పెళ్లి ముందు వేడుక (ప్రీ వెడ్ సెలెబ్రేషన్- ఇంగ్లీష్ మాటకు తెలుగులో వాడుకమాట లేదు- కాబట్టి...

టిడిపి, జనసేన పార్టీల అధిష్టానం ఢిల్లీలో..!

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఒక జోక్ విరివిగా ప్రచారంలో ఉంటుంది. అన్ని రకాల విమానయాన సంస్థలు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్ర రాజధాని నుంచి ఢిల్లీకి విమాన సర్వీసులు పెంచుతాయని చెప్పుకుంటారు. పార్టీ...

ఏపీలో ‘పొత్తు’ పొడుపు – పార్లమెంట్ బరిలో పవన్!

మార్చి 14 న జరిగే ఎన్డీయే కూటమి మిత్రపక్షాల సమావేశానికి హాజరు కావాల్సిందిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు ఆహ్వానం అందింది.  ఏపీలో బిజెపి-తెలుగుదేశం-జన సేన కూటమి పొత్తు ఖరారైంది. సీట్ల సర్దుబాటు...

ఇంగ్లాండ్ పై ఇండియా ఘన విజయం: మూడోరోజే ముగిసిన ఐదో టెస్ట్

ఇంగ్లాండ్ తో జరుగుతోన్న ఐదో టెస్టులో ఇండియా ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.  రవిచంద్రన్ అశ్విన్ మరోసారి తన స్పిన్ మాయాజాలంతో ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ ను కకావికలం చేశాడు....

యూత్ మనసులు దోచేసే ‘ప్రేమలు’

థియేటర్స్ కి వచ్చే ఏ సినిమా హిట్ కావాలన్నా, ఆ సినిమాకి యూత్ వైపు నుంచి ఎక్కువ ఓట్లు పడాల్సిందే. లేకపోతే  ఆ సినిమా థియేటర్స్ లో వీకెండ్ వరకూ కూడా నిలబడటం...

క్లైమాక్స్ తో మార్కులు కొట్టేసిన ‘భీమా’ 

గోపీచంద్ హీరోగా రూపొందిన 'భీమా' నిన్ననే థియేటర్లకు వచ్చింది. కన్నడ దర్శకుడు హర్ష ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. గోపీచంద్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో, ఆయన సరసన నాయికలుగా మాళవిక శర్మ -...

కాంగ్రెస్ ఎంపి అభ్యర్థుల జాబితా

జాతీయ స్థాయిలో రెండు సార్లు వరుస ఓటముల్ని చవిచూసిన కాంగ్రెస్ 2024 లోక్ సభ ఎన్నికలకోసం జాగ్రత్తగా కసరత్తు చేస్తోంది. శుక్రవారం 39 మందితో కూడిన ఎంపి అభ్యర్థుల జాబితా విడుదల చేసింది....

ఎంతమంది ఏకమైనా విజయం మాదే: సజ్జల ధీమా

దింపుడుకల్లం ఆశతోనే చంద్రబాబు పొత్తుల కోసం పాకులాదుతున్నారని, ఈ పొత్తుల పంచాయతీ రెండు నెలలుగా జరుగుతోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. వెంటిలేటర్‌పై ఉన్నవాడు దింపుడుకల్లం ఆశతో చేసే ప్రయత్నంగా...

రెండు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలు- ఇండియా 473/8

ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతోన్న ఐదో టెస్టులో ఇండియా భారీ స్కోరు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ లు సెంచరీలతో కదం తొక్కగా, దేవదత్ పడిక్కల్, సర్ఫ్...

Most Read