Sunday, August 30, 2026

ప్రజలకు ప్రతిపక్షం

విలేఖరి:- సార్! ఏట్లో కట్టిన మీ మెడికల్ కాలేజీని ఈరోజు సూర్యుడు నిద్ర లేవకముందే మునిసిపాలిటీ బుల్డోజర్లు, క్రేన్లు, జె సీ బీ లు, డ్రిల్లర్లు, ట్రాక్టర్లు వచ్చి ఎందుకు కూల్చేస్తున్నాయి? నాయకుడు:- అదే తమ్మీ! నాకూ...

ఇది మూడు కాళ్ళ కుర్చీ: టిడిపి-బిజెపి-జనసేన పొత్తుపై విజయసాయి

బిజెపి-తెలుగుదేశం-జనసేన కూటమిని మూడు కాళ్ళ కుర్చీగా వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అభివర్ణించారు. ఈ కుర్చీ త్వరలోనే పడిపోతుందని జోస్యం చెప్పారు. తన సోషల్ మీడియా ఖాతాల్లో దీనిపై ఓ పోస్ట్...

పొత్తు ఓకే.. సీట్ల పంపకాలపై నేడు మరోసారి చర్చలు

తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో చేరిక ఇక లంఛనమే... గత రాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షా నివాసంలో జరిగిన చర్చల్లో ఈ మేరకు నిర్ణయం జరిగింది.  షాతో పటు బిజెపి జాతీయ...

రొటీన్ కథతో భయపెట్టడానికి ట్రై చేసిన ‘వళరి’ 

ఈటీవీ విన్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై నిన్నటి నుంచి 'వళరి' సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. రితికా సింగ్ - శ్రీరామ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, మ్రితికా సంతోషిణి దర్శకత్వం...

కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ… కాంగ్రెస్ కు సవాల్

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి వెలికితీయటం కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ గా మారింది. ప్రాజెక్టులో నిజాలు నిగ్గు తేలాలి అంటే సిబిఐతో విచారణ జరిపించాలని బిజెపి డిమాండ్ చేస్తోంది. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ...

శివతాండవానికి సరస్వతీపుత్రుడి తెలుగు నట్టువాంగం

ప్రతి అణువులో చైతన్య నర్తనానికి విస్తృత రూపం మొత్తం బ్రహ్మాండాల్లో చైతన్య నర్తనం. ఆ విశ్వ చైతన్య నర్తనమే శివతాండవం. ఇంతకంటే శివతాండవ రహస్యాల ప్రస్తావన ఇక్కడ అనవసరం. శివతాండవం అనగానే బాగా...

భారత స్పిన్ కు ఇంగ్లాండ్ దాసోహం

ఇంగ్లాండ్ తో నేడు మొదలైన ఐదో టెస్టులో తొలి రోజు ఇండియా ఆధిక్యం ప్రదర్శించింది. భారత స్పిన్ కు ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ దాసోహం కావడంతో 218 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కుల్దీప్...

అదే పద్ధతిని ఫాలో అవుతున్న శేఖర్ కమ్ముల!

టాలీవుడ్ దర్శకులలో శేఖర్ కమ్ముల స్థానం ప్రత్యేకమనే చెప్పాలి. ఆయన సినిమాల్లో కథానాయిక పాత్రకి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అలాగే ఆయన తయారు చేసుకున్న కథల్లో సున్నితమైన భావోద్వేగాలు ఉంటాయి.  'ఆనంద్'...

మంచి చేసినవారిని మర్చిపోవద్దు: సిఎం జగన్

తమ ప్రభుత్వం చేసినట్లుగా అక్కచెల్లెమ్మల సాధికారత పట్ల చిత్తశుద్ది చూపించిన ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేదని  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.  ఈ 58 నెలల కాలంలో...

పదిలక్షల మందితో చిలకలూరిపేట సభ: అచ్చెన్నాయుడు

ఈనెల 17 న తెలుగుదేశం- జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. చిలకలూరిపేటలో జరిగే ఓ భారీ బహిరంగసభలో టిడిపి, జనసేన అధినేతలు...

Most Read