రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు మంగళవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విజన్ విశాఖ సదస్సులో వివిధ రంగాల వాణిజ్య, పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశం కానున్నారు. అనంతరం స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి,...
వాలంటీర్ వ్యవస్థను తాము తొలగించబోమని కానీ వారు వైఎస్సార్ పార్టీ దొంగలుగా పనిచేయవద్దని, వాలంటీర్లలో కూడా తెలివైన వారు ఉన్నారని...వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించి మంచి భవిష్యత్తు ఇస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు...
కలవారి పెళ్లిళ్లలో భోజనం దొరకని అవస్థల మీద మొన్న రాసిన కథనమిది:-
http://idhatri.com//though-there-are-so-many-dishes-we-cant-eat-comfortably-in-rich-weddings/
దీనికి స్పందిస్తూ చాలా మంది వారి వారి అనుభవాలను పంచుకున్నారు. సంఘంలో పెద్దవారి గురించి బహిరంగంగా చర్చించడం మర్యాద కాదు కాబట్టి-...
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మొదటిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ఆదిలాబాద్ లో సోమవారం రామగుండం ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ జాతికి అంకితం చేయటంతో...
పూరి జగన్నాథ్ - రామ్ కాంబినేషన్లో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అప్పటి వరకూ ఫ్లాపులతో సతమతమవుతున్న పూరికి ఈ సినిమా ఊరటనిచ్చింది. మాస్ ఇమేజ్ కోసం...
అనిల్ రావిపూడి .. ఇంతవరకూ సక్సెస్ ను గురించి మాత్రమే విన్న దర్శకుడు. తాను ఎంచుకున్న కథలను జంధ్యాల - ఈవీవీ స్పూర్తితో ముందుకు తీసుకుని వెళ్లే దర్శకుడు. ఒక్కో హీరో బాడీ...
మేదరమెట్లలో ఈనెల 10న జరగనున్న సిద్ధం బహిరంగ సభ తరువాత రాష్ట్రం నుంచి తెలుగుదేశం పార్టీ పారిపోవడం ఖాయమని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ధీమా వ్యక్తం చేశారు. ఇటీవలి సభల్లో...
పాకిస్తాన్ ప్రధానమంత్రిగా PML(N)నేత షహబాజ్ షరీఫ్ ఎన్నికయ్యారు. జాతీయ అసెంబ్లీలో ఆదివారం జరిగిన ఓటింగ్లో షెహబాజ్ షరీఫ్కు అనుకూలంగా 201 ఓట్లు రాగా, ఆయన ప్రత్యర్థి అయూబ్ఖాన్కు మద్దతుగా 92 ఓట్లు వచ్చాయి.
దాంతో...
కర్ణాటక సంగీతంలో అత్యుత్తమ ప్రదర్శనతో పాటు వేలాది మందిని ఈ ప్రక్రియలో తీర్చిదిద్దిన మండ సుధారాణికి కేంద్ర సంగీత, నాటక అకాడమీ 2022 సంవత్సరానికి గాను అకాడమీ పురస్కారం ప్రకటించింది. 1964 జనవరి...
ఏ భాష దానికదిగా గొప్పది కాదు; అలాగే తక్కువదీ కాదు. ఆ భాషలో ఉన్న గ్రంథాలు, భాషా చరిత్ర, అనేక ప్రక్రియలకు అనువుగా ఉండడం లాంటి ఎన్నెన్నో అంశాలతో భాష గొప్పతనాన్ని బేరీజు...