Sunday, August 30, 2026

కర్ణాటక సిఎంగా బసవరాజు బొమ్మై

కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా బసవరాజు బొమ్మైను బీజేపీ శాసన సభాపక్షం ఎన్నుకుంది. కేంద్రమంత్రులు కిషన్‌ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్, యడియూరప్ప సమక్షంలో మంగళవారం ఈ నిర్ణయం తీసుకున్నారు. లింగాయత్‌ సామాజిక వర్గానికి మరోసారి...

‘ఉపాధి హామీ’ బకాయిలు ఇవ్వండి

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి రావలసిన 6,750 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీలు మంగళవారం కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌ మంత్రి గిరిరాజ్‌...

రోడ్లు అప్ గ్రేడ్ చేయండి

విశాఖపట్నం జిల్లాలోని సబ్బవరం నుంచి నర్సీపట్నం, నర్సీపట్నం నుంచి తుని మధ్య ఉన్న రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చి అభివృద్ధి చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్‌...

పెగాసేస్ పై అఖిలపక్షానికి డిమాండ్

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఢిల్లీ పర్యటన హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత మొదటిసారిగా వచ్చిన దీది హస్తినలో ప్రతిపక్షాల్ని ఏకం చేసే పనిలో ఉన్నారు....

సచివాలయాలు పర్యవేక్షించండి

గ్రామ, వార్డు సచివాలయాలను అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు.  గ్రామ, వార్డు సచివాలయ పనితీరుపై అయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు గ్రామ, వార్డు...

కృనాల్ కు కోవిడ్  : టి-20 వాయిదా

శ్రీలంకలో పర్యటిస్తున్న భారత క్రికెట్ జట్టులో కరోనా కలకలం రేపింది. ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా కు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీనితో మంగళవారం  జరగాల్సిన రెండో టి-20 మ్యాచ్ ను...

లాజిస్టిక్ పాలసీ: మంత్రి మేకపాటి

త్వరలో ప్రత్యేక లాజిస్టిక్ పాలసీ-2021 తీసుకువస్తున్నట్లు పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు.  ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తరహాలో ఈజ్ ఆఫ్ లాజిస్టిక్స్ కోసం...

బ్రహ్మపుత్ర నదిపై చైనా కుట్ర

China conspiracy on the Brahmaputra river భారత్ ను ఇబ్బంది పెట్టేందుకు ఉన్న అన్ని అవకాశాల్ని చైనా ఆచరణలోకి తీసుకొస్తోంది. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల వరకు బులెట్ రైలు ప్రారంభించిన చైనా...

విక్రమ్ దర్శకత్వంలోనే నాగచైతన్య ఓటీటీ ప్రాజెక్ట్

అక్కినేని నాగచైతన్య ఓటీటీలో ఎంట్రీ ఇవ్వనున్నారని.. గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ ఓటీటీ ప్రాజెక్ట్ ని ప్రముఖ నిర్మాత శరత్ మరార్ నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి...

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘గల్లీ రౌడీ’

యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ సందీప్‌కిష‌న్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం `గ‌ల్లీరౌడీ`. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని ‘యు/ఎ’ సర్టిఫికేట్‌ను పొందింది. స్టార్ రైట‌ర్ కోన వెంక‌ట్ ‘గల్లీ రౌడీ’...

Most Read