ఇండియా – శ్రీలంక మధ్య రెండో టి-20 మ్యాచ్ నేడు నిర్వహిస్తారు, చివరి మ్యాచ్ రేపు జరగనుంది. కృనాల్ పాండ్యాకు కోవిడ్ నిర్ధారణ కావడంతో నిన్న జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడిన సంగతి...
Reading is a basic tool in the living of a good life : Reading Books
చదవాలి.
ఆలోచించాలి.
ఆలోచనకు తదుపరి చర్య
అనుకున్నది రాయడం.
అయితే రాయడం తెలియాలంటే
చదవాలి.
చదవడం రాయిస్తుంది.
చదవడం ఆనందాన్నిస్తుంది.
చదవడం ఉత్సాహాన్నిస్తుంది.
చదవడం మంచేదో...
టోక్యో ఒలింపిక్స్ ఆర్చరీ మహిళల సింగిల్స్ విభాగంలో మన దేశానికి చెందిన క్రీడాకారిణి, వరల్డ్ నంబర్ వన్ ఆర్చర్ దీపికా కుమారి మూడో రౌండ్ లోకి ప్రవేశించారు. రెండో రౌండ్ లో అమెరికా...
రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యడమే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికలొచ్చినప్పుడు మాత్రమే రాజకీయాలు మాట్లాడడం టి ఆర్ యస్...
ఆగస్టు 16నుంచి విద్యాసంస్థలు ప్రారంభిస్తున్న దృష్ట్యా వ్యాక్సినేషన్లో టీచర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కోవిడ్ నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్పై క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష...
కొన్ని సంఘటనలు కొందరి పేరిట చరిత్ర పుటల్లో నిలిచిపోతాయి. లోకంలో మంచికి చెడుకు ఆ సందర్భం గుర్తొచ్చిన ప్రతిసారీ ఆ వ్యక్తులు కూడా గుర్తొస్తారు. అలాంటి వ్యక్తి ఎస్ ఆర్ బొమ్మాయ్. 1988లో...
మనసు బాగాలేనపుడు-ఓదార్చే తోడు.
ఒంటరిగా ఉన్నప్పుడు-సేద తీర్చే నేస్తం.
అలసటకు- సాంత్వన.
ఆకలేస్తే- ఆహారం.
ఆర్థికానికి- సలహాదారు.
ఇవన్నీ టెక్నాలజీ చేస్తుందంటే?
పిడికిలి మూసినంత వరకే రహస్యం అని సామెత. శాస్త్ర సాంకేతికరంగాల్లో పురోగతి అనేక రహస్యాలు బట్టబయలు చేస్తోంది. ఏదో...
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కుతగ్గే ప్రసక్తేలేదని కేంద్రప్రభుత్వం మరోసారి స్పష్టంచేసింది. ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలుచేసింది. స్టీల్ ప్లాంట్ లో మొత్తం 100 శాతం...
గీత్ గౌరవ్ సినిమాస్ పతాకంపై పి.ఆర్.క్రియేషన్స్ సమర్పణలో టి.ఫణిరాజ్ గౌడ్-నందకిశోర్ ధూళిపాలతో కలిసి శ్రీరాజ్ బళ్లా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఫ్యామిలీ ఓరియంటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘నరసింహపురం’. పలు సీరియల్స్, సినిమాల ద్వారా...
దేవినేని ఉమా చిల్లర రాజకీయాలు చేస్తున్నారని, మైలవరంలో ఉద్రిక్తతలకు ఆయనే బాధ్యత వహించాలని ఎమ్మెల్యే, వైసీపీ నేత వసంత కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. తాను ఈ నియోజకవర్గానికి ఇన్ ఛార్జ్ గా...