Sunday, August 30, 2026

ఆది ‘అమరన్‌ ఇన్‌ ది సిటీ-చాప్టర్‌ 1’ ప్రారంభం

'లవ్ లీ' స్టార్ ఆది సాయికుమార్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా 'అమరన్‌ ఇన్‌ ది సిటీ-చాప్టర్‌ 1'. ఈ మూవీని ఎస్ వీ ఆర్ నిర్మిస్తున్నారు. ఆది...

ఐసిసి టి-20 : ఒకే గ్రూప్ లో దాయాదులు

అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో జరిగే టి-20 వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీకి గ్రూపులను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) ప్రకటించింది. తొలుత...

నితిన్ `మ్యాస్ట్రో` లిరికల్ వీడియో సాంగ్ విడుద‌ల‌

వెర్స‌టైల్ హీరో నితిన్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నటిస్తున్న ”మాస్ట్రో” సినిమా విలక్షణమైన కథతో వస్తోంది. బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో నితిన్ అంధుడిగా కనిపించనున్నారు. ఈ...

రాజమౌళి క్లాప్ తో హిందీ ‘ఛత్రపతి’ ప్రారంభం

యంగ్ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ - డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ కాంబినేషన్ లో ఛత్రపతి హిందీ రీమేక్ రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఈ రోజు హైదరాబాద్ లో సినీ ప్రముఖుల...

కిరణ్‌ అబ్బవరం ‘సమ్మతమే’ పోస్టర్‌ విడుదల

యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ హీరో కిరణ్‌ అబ్బవరం, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న మ్యూజికల్ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘సమ్మతమే’. గోపీనాథ్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని యూజీ ప్రొడక్షన్స్‌ పతాకంపై...

నిర్మాతగా కోడి రామకృష్ణ కూతురు

లెజెండరీ దర్శకుడు, దివంగత కోడి రామకృష్ణ పెద్ద కూతురు కోడి దివ్య దీప్తి నిర్మాతగా మారారు. కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తొలి సినిమాకు శ్రీకారం చుట్టారు. కిరణ్ అబ్బవరం హీరోగా ఈ...

ప్రైవేటు వ్యాక్సిన్ మాకివ్వండి: సిఎం జగన్

ప్రైవేటు ఆస్పత్రుల్లో వినియోగించకుండా ఉండిపోయిన వ్యాక్సిన్ ను ప్రభుత్వానికి కేటాయించేలా చూడాలని ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం మరింత వేగంగా వ్యాక్సిన్లు ఇవ్వడానికి ఇది దోహదపడుతుందని...

గెజిట్ లో కొన్ని సవరణలు చేయాలి

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ ను స్వాగతిస్తున్నామని ఆంధ్ర ప్రదేశ్ నీటిపారుదల శాఖ కార్యదర్శి శ్యామల రావు వెల్లడించారు. రాష్ట్ర విభజన తరువాత 2014 జూన్ నుంచి రెండు నెలలలోపే కృష్ణా,...

గ్రూప్-1 కే ప్రిలిమ్స్: ఏపీపీఎస్సీ

గ్రూప్-1 మినహా ఇతర పరీక్షలకు ప్రిలిమ్స్ రద్దు చేస్తున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. పరిక్షల నిర్వహణలో జాప్యాన్ని నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీపీఎస్సీ సభ్యుడు సలీం పేర్కొన్నారు....

అమరావతి కేసు 19కి వాయిదా

అమరావతి రాజధాని భూముల్లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందంటూ దాఖలైన పిటిషన్ పై తదుపరి విచారణను సుప్రీంకోర్టు జూలై 19కి వాయిదా వేసింది. నేడు జరిగిన విచారణలో వాడీవాడిగా వాదోపవాదాలు జరిగాయి. వినీత్ శరణ్,...

Most Read