స్వాతంత్య్రం నా జన్మహక్కు అనే నినాదం మనకు తెలిసిందే. మరి 'రిపేర్ నా హక్కు' విన్నారా?
మీరో కొత్త ఫోన్ కొన్నారు. మూడు నెలలకే సమస్య వచ్చింది. షాప్ కి తీసుకెళ్తే స్పేర్ పార్ట్స్...
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు కనివినీ ఎరుగని రీతిలో పెరుగుతున్నాయి. పెంపు పరంపరకు ఆదివారం బ్రేక్ ఇచ్చిన విక్రయ సంస్థలు నేడు మళ్లీ పెట్రోల్ ధరలను పెంచాయి. అయితే, దాదాపు రెండు నెలల...
పియాజియో (Piaggio) వేహికిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (PVPL) తయారు చేసిన ఎలక్ట్రికల్ త్రీ వీలర్ ప్యాసింజర్ ఆటో వాహనాలను లాంఛనంగా ప్రారంభించిన రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ . ఖైరతాబాద్...
ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో విశాఖ జిల్లాకు ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యత కల్పించారు. వివిధ కార్పొరేషన్ లకు తొలి ప్రాధాన్యతగా 11మందికి చైర్మన్ పదవులు, మరి కొంతమందికి డైరెక్టర్ పదవులు...
తెలంగాణ రాష్ట్రంలో నూతన రంగాల్లో అనేక పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని, ఈ అవకాశాలను సింగపూర్ కంపెనీలకు, పెట్టుబడిదారులకు పరిచయం చేయడంలో సహకారం అందిస్తామని భారతదేశంలో సింగపూర్ హై కమిషనర్ సిమోన్ వాంగ్ అన్నారు....
బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం వైభవంగా జరుగుతోంది. కళ్యాణ మహోత్సవంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు. ప్రభుత్వం తరపున...
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా కొత్త కేసులు తగ్గినప్పటికీ మరణాలు మాత్రం భారీగా పెరిగాయి. నిన్న 17,40,325 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 31,443 మందికి పాజిటివ్గా తేలింది. 118...
సుప్రీం కోర్ట్ తీర్పుతో నేపాల్ రాజకీయం రసకందాయంలో పడింది. రద్దైన పార్లమెంటు పునరిద్దరించాలనటంతో తాత్కాలిక ప్రధాని కేపి శర్మ ఒలి అనుచరులు నిరసనకు దిగారు. ఖాట్మండు లో ఒలి అభిమానులు పెద్ద సంఖ్యలో...
మా అధ్యక్ష పదవి విషయమై మంచు విష్ణు బహిరంగ లేఖ లేఖ రాశారు.
అందరికి నమస్కారం,
నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. పూర్వం మద్రాసులో...
పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించేందుకు బుధవారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఈ పరిశీలనలో వెల్లడైన అంశాల ఆధారంగా జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. గడువులోగా ప్రాజెక్టును...