తెలంగాణా మంత్రులు విజ్ఞతతో మాట్లాడాలని ఏపి డిప్యూటీ ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ హితవు పలికారు. విభజన చట్టం ప్రకారమే నీటి వాటాను ఉపయోగించుకుంటున్నామని వెల్లడించారు. విద్యుదుత్పత్తి కోసం నీరు వాడుకుంటూ సాగునీటి...
అమరావతి ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాల అతి త్వరలో శ్రీకారం చుడతామని తాడికొండ ఎమ్మెల్యే డా. ఉండవల్లి శ్రీదేవి వెల్లడించారు. మందడంలో నూతన సచివాలయ భవనాన్ని ఆమె ప్రారంభించారు. రాజధాని ప్రాంతంలో జరుగుతున్నది ఫోటో...
వైఎస్సార్ వాహన మిత్ర పథకానికి దరఖాస్తు గడువును 6 జులై, 2021 వరకు పొడిగించామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) తెలిపారు. 2021-22 సంవత్సరానికిగానూ 15 జూన్, 2021న 2,48,468...
పద్దెనిమిది ఏళ్లు పైబడిన పౌరులందరికీ కొవిడ్ టీకాలు వేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 100 కరోనా వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పురపాలక శాఖ ముఖ్య...
వ్యవసాయం రోటీన్ ప్రక్రియ కాదు. మారుతున్న కాలానికి అనుగుణంగా, మార్కెట్ డిమాండుకు అనుగుణంగానే రైతులు మారాలని ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు పిలుపు ఇచ్చారు. ఆయిల్ ఫామ్ తోటల పెంపకం సముద్రతీర...
విక్టరీ వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్ కాంబినేషన్లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘ఎఫ్-3’. లాక్ డౌన్ కారణంగా బ్రేక్ పడిన ఈ సినిమా...
విశ్వ వినువీదిలోకి తొలిసారిగా తెలుగు అమ్మాయి పయనం అవుతోంది. భారతీయ యువతి ౩౦ ఏళ్ళ శిరీషకు ఈ అవకాశం దక్కింది. ఏరో స్పేస్ లో ఇంజనీరింగ్, స్పేస్ ఇండస్ట్రీ లో ఎంబిఏ పూర్తి...
చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు నడుంబిగించాలని అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామినాయుడు మెగాభిమానులను కోరారు. ఈ మేరకు అయన ఓ ప్రకటన విడుదల చేశారు.
'మొక్కవోని...
పల్లెలు,పట్టణాలను పరిశుభ్రం చేసుకొని, అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కెసిఆర్ పల్లె,పట్టణ ప్రగతి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని శాసన మండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి తెలిపారు. ప్రజా ప్రతినిధులందరు పల్లె...
ప్రపంచవ్యాప్తంగా కరోనా డెల్టా వేరియంట్ కేసులు వేగంగా కాకపోయినా నెమ్మదిగా పెరుగుతున్నాయి. గడచిన ఆరు నెలల గణాంకాల ప్రకారం చూస్తే దక్షిణ కొరియాలో డెల్టా వేరియంట్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. అక్కడి కరోనా...