అమరావతి రాజధానిలో దళితులకు చెందిన అసైన్డ్ భూములను బెదిరించి, భయపెట్టి కారుచౌకగా కొట్టేయడమే కాకుండా, తమ మనుషులతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే) విమర్శించారు. అప్పటి ముఖ్యమంత్రి,...
చంద్రబాబు మాటల గారడీ చేశారు తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు చేయలేదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. 4, 373 కోట్ల రూపాయలతో గండికోట జలాశయం నుంచి...
రైతులకు ఇస్తున్న బీమా పథకాన్ని చేనేత కార్మికులకూ వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి కేసీయార్ ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో సిఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గుంట భూమి...
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీయార్ పెద్ద జాదూ అని తెలంగాణా పిసిసి సారధి రేవంత్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. నీళ్ళ నుంచి ఓట్లు సృష్టించగలదని, నోట్లు కొల్లగొట్టగలడని, నీళ్ళలో నిప్పులు రాజేసి రావణ కాష్టంగా...
వారంరోజుల క్రితం వరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ చేతిలో ఉండేదని, ఇప్పుడు టిడిపి నడిపిస్తోందని బిజెపి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ చుగ్ ఎద్దేవా చేశారు. హుజూరాబాద్ కాదు...
ఇచ్చిన మాటకు కట్టుబడి కాంట్రాక్టు లెక్చరర్లను త్వరలోనే రెగ్యులరైజ్ చేస్తామని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి టి. హరీష్ రావు వెల్లడించారు. కాంట్రాక్టు లెక్చరర్లకు బేసిక్ పే ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించిన...
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయనున్నారు. తొలివిడత యాత్ర ఆగస్టు 9 నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు. కేసిఆర్ అవినీతి, కుటుంబ పాలనను అంతమొందించడమే లక్ష్యంగా ఈ పాదయాత్ర...
Udumalai Narayana Kavi :
మాతృభాష తెలుగే అయినా ఆయన తమిళ సినిమాలలో ఎన్నో పాటలు రాసి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంతరించుకున్న కవి ఆయన. ఆయన పేరు ఉడుమలై నారాయణ కవి(Udumalai...
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి కే. చంద్ర శేఖర్ రావు పాల్గొన్నారు. తొలుత మండేపల్లిలో పేదల కోసం రూ. 87 కోట్లతో సకల వసతులతో నిర్మించిన 1320...
కృష్ణాజలాల వివాదాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏటీఎంలాగా వాడుకుంటున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ విమర్శించారు. రెండు రాష్ట్రాల మధ్య తలెత్తిన జల జగడాలను తీర్చాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని స్పష్టం...