Saturday, August 29, 2026

మరోసారి ‘ఉప్పెన’ కాంబినేషన్?

ఉప్పెన’ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు బుచ్చిబాబు సానా. తొలి ప్రయత్నంలోనే హిట్ సాధించిన బుచ్చిబాబుతో సినిమా చేయడానికి చాలా మంది హీరోలు, నిర్మాతలు ఆసక్తి చూపించారు. అయితే.....

శిఖర్ ధావన్ సత్తా చాటాలి : లక్ష్మణ్

శ్రీలంక సిరీస్ లో నాయకత్వ బాధ్యతలతో పాటు ఆట తీరుతో కూడా శిఖర్ ధావన్ ఆకట్టుకోవాలని భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు వి.వి.ఎస్.లక్ష్మణ్  అభిప్రాయపడ్డాడు. రాబోయే టి-20 వరల్డ్ కప్ లో...

చిన్మయి పాడిన ‘మేఘాలలో హరివిల్లులా’….

మంచి నాలెడ్జ్ తో బాగా చదువుకొని గోల్డ్ మెడల్ సాధించిన ఒక మంచి అమ్మాయిని నలుగురు అబ్బాయిలు ఎలా మోసం చేశారు. వారు గతంలో చేసిన ఎన్నో మోసాలు గురించి తెలుసుకుని ఆ...

కేఆర్ఎంబి తీరు సరికాదు : జగన్ లేఖ

కృష్ణా వాటర్ రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబి) మొదట తెలంగాణలోని ప్రాజెక్టులు పరిశీలించిన తర్వాతే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించాలని ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ...

తెలంగాణ మాన‌వ‌త్వం చూపాలి : బొత్స

కృష్ణాజలాల వివాదంలో తెలంగాణ ప్ర‌భుత్వం మాన‌వ‌త్వంతో వ్య‌వ‌హ‌రించాల‌ని రాష్ట్ర పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ విజ్ఞప్తి చేశారు. కృష్ణాజ‌లాలు సముద్రంలోకి వృథాగా పోకుండా రైతాంగానికి ఉప‌యోగ‌ప‌డేలా వినియోగించుకునేందుకు రాయలసీమ ఎత్తిపోతల నిర్మిస్తున్నామని...

సిఎం జగన్ తో అనిల్‌కుంబ్లే భేటీ

ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ను సీఎం క్యాంప్ కార్యాలయంలో ప్రఖ్యాత క్రికెటర్‌, భారత టెస్టు జట్టు మాజీ కెప్టెన్‌ అనిల్‌కుంబ్లే కలుసుకున్నారు. ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఇదే సమయంలో ఇరువురి మధ్య క్రీడల...

ప్రతి అసెంబ్లీలో నైపుణ్య సంస్థలు: మేకపాటి

అనంతపురం జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు సిఎం జగన్ కట్టుబడి ఉన్నారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. కనీస విద్యార్హతలు, నైపుణ్యం ఉన్న యువత ఉంటేనే రాష్ట్రానికి...

సంక్షేమానికి బాబు అడ్డు: సీదిరి

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతిపక్ష నేత చంద్రబాబు అడగడుగునా అడ్డుకుంటున్నారని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి డా. సీదిరి అప్పలరాజు ఆరోపించారు. కోర్టుల్లో...

జూలై 7న జనసేన సమావేశం

మూడు నెలల విరామం అనంతరం జనసేనాని పవన్ కళ్యాణ్ మళ్ళీ ప్రజక్షేత్రంలోకి రానున్నారు.  ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జాబ్ క్యాలండర్ ను నిరసిస్తూ నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనకు జనసేన అండగా నిలవనుంది....

కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులు

రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణలో భాగంగా అమలు చేస్తున్న కర్ఫ్యూ నిబంధనల్లో మార్పులు చేశారు.  తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉదయం 6 గంటలనుంచి రాత్రి 7గంటలవరకూ కర్ఫ్యూ సడలింపులు ఇచ్చారు.  సాయంత్రం...

Most Read