రోజక్క రొయ్యల దావత్ లో మతలబు ఏమిటో సిఎం కేసియార్ వెల్లడించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. 2019 ఆగస్టు 12న వైఎస్సార్ సిపి నేత,...
కోవిడ్ సమయంలో తన సేవా కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుప్రసిద్ధ నటుడు సోనుసూద్ రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కే.తారకరామారావును ప్రగతిభవన్ లో కలుసుకున్నారు. సోనూసూద్ నిర్వహిస్తున్న సేవా...
ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలన్నీ అట్టడుగు స్థాయి వరకు చేరాలన్నదే సిఎం జగన్ లక్ష్యమని ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అందుకే సమాజంలోని అణగారిన వర్గాల అభివృద్ధే లక్ష్యంగా ఈ...
దిగువ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన నీరు ఇచ్చాకే తెలంగాణకు నీరివ్వాలని బిజెపి నేత, రాజ్యసభ ఎంపి టి.జి. వెంకటేష్ డిమాండ్ చేశారు. గతంలో చేసుకున్న ఒప్పందాలన్నీ కెసియార్ మర్చిపోయారని ఎద్దేవా చేశారు....
రాజ్యసభలో సభాపక్ష నేత, కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రి తావర్ చంద్ గెహ్లాట్ కర్నాటక గవర్నర్ గా నియమితులయ్యారు. ఈ వారంలో కేంద్ర క్యాబినెట్ ప్రక్షాళన ఉంటుందన్న వార్తల నేపథ్యంలో...
కరోనా అనిశ్చితి నేపథ్యంలో 2021- 22 విద్యా సంవత్సరం కూడా పరీక్షలు నిర్వహించడం కష్టమని సి బి ఎస్ ఈ భావిస్తోంది. 10, 12 తరగతులకు మొత్తం విద్యా సంవత్సరంలో రెండే సెమిస్టర్లు...
రాష్ట్రానికి చెందిన సీనియర్ నేత, ప్రస్తుత హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయను హర్యానా గవర్నర్ గా కేంద్రం నియమించింది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. బిజెపి...
టెలివిజన్ రంగంలో విశిష్టమైన అనుభవం పొంది ‘ గుణ 369’ చిత్రంతో చిత్ర రంగంలోకి ప్రవేశించి చక్కని విజయం సాధించిన నిర్మాణ సంస్థగా పేరు పొందింది జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్. ‘వావ్’, ‘అలీతో జాలీగా’,...
బిజెపి సీనియర్ నేత, మాజీ ఎంపి కంభంపాటి హరిబాబు మిజోరాం గవర్నర్ గా నియమితులయ్యారు. రాష్ట్రపతి భవన్ ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేసిన...
చైనా ప్రభుత్వం వెంటపడితే ఎలా ఉంటుందో ప్రపంచ కుబేరుల్లో ఒకడయిన ఆలీబాబా కంపెని అధినేత జాక్ మా ఉదంతమే ప్రపంచానికి ఇటీవలి ఉదాహరణ. అంతర్జాతీయ వాణిజ్య వేదికల మీద స్ఫూర్తిదాయక ఉపన్యాసాలిచ్చే ఆయన...