Saturday, August 29, 2026

సేంద్రీయ వ్యవసాయ పాలసీ : కన్నబాబు

రైతులకు రెట్టింపు ఆదాయం, నాణ్యమైన ఉత్పత్తులు, భూసారాభివృద్ది, ప్రజారోగ్యం ప్రధాన లక్ష్యాలుగా సేంద్రియ వ్యవసాయ పాలసీ తీసుకువస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయ పాలసీ తీసుకొచ్చేందుకు...

`జ‌గ‌దానంద కార‌క` ప్రారంభం  

నూత‌న న‌టీన‌టుల‌ను తెర‌కు ప‌రిచ‌యం చేస్తూ చ‌క్రాస్ బ్యాన‌ర్ నిర్మిస్తున్న చిత్రం `జ‌గ‌దానంద కార‌క‌'. రామ్ భీమ‌న ద‌ర్శ‌కుడు. నిర్మాత వెంక‌ట‌ర‌త్నం.  లైన్ ప్రొడ్యూసర్స్ గా  మాదాసు వెంగ‌ళ‌రావు, స‌తీష్ కుమార్ వ్యవహరిస్తున్నారు....

‘అద్భుతం’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన నాని

‘ఓ బేబి; సినిమాలో పాత్రకు తగ్గట్టుగా నటించి మంచి మార్కులు కొట్టేసిన తేజ సజ్జా... ‘జాంబి రెడ్డి’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మెప్పించాడు. దీంతో వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాడు. మెగా సూపర్...

ఖేల్ రత్న అవార్డుకు హంపి నామినేట్

తెలుగు తేజం, చెస్ లో ప్రపంచ ఖ్యాతి సాధించిన కోనేరు హంపిని ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ (ఏ ఐ సి ఎఫ్)  ‘రాజీవ్ ఖేల్ రత్న’ అవార్డుకు నామినేట్ చేసింది.  34...

‘వీరయ్య’ గా చిరు?

మెగాస్టార్ చిరంజీవి - బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ చిత్రం ఆచార్య. దీని తర్వాత మలయాళంలో విజయం సాధించిన ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ లో చిరంజీవి...

అక్రమ ప్రాజెక్టును ఆపండి: శ్రీనివాస్‌గౌడ్

కృష్ణా జలాలపై అనవసర వివాదం ఆపాలని ఏపీ ప్రభుత్వానికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సూచించారు. రెండు రాష్ట్రాల ప్రజలు బాగుండాలనుకుంటే రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును తాత్కాలికంగా నిలిపివేసి అనుమతులు తెచ్చుకున్న తర్వాతే నీళ్లు తీసుకెళ్లాలన్నారు....

“రిచి గాడి పెళ్లి” ఫస్ట్ లుక్ విడుదల

కేస్ ఫిల్మ్ వర్క్స్ పతాకంపై  నవీన్ నేని, ప్రణీత పట్నాయక్ నటీనటులుగా కెఎస్ హేమరాజ్ దర్శకత్వంలో  వస్తున్న “రిచి గాడి పెల్లి” టైటిల్ ఫస్ట్ లుక్ ను హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ విడుదల...

జులై 5 నుంచి కొత్త రేష‌న్ కార్డులు

తెలంగాణలో 70 ఏళ్ళలో జ‌ర‌గ‌ని అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ఏడేళ్ళలో చేసి చూపించామ‌ని మంత్రి తారక రామారావు తెలిపారు. ఈ నెల 5వ తేదీ నుంచి కొత్త రేష‌న్ కార్డులు జారీ చేస్తామ‌న్నారు. రాజ‌న్న...

అసెంబ్లీ సీట్లు పెంచాలి

విభజన చట్టం ప్రకారం తెలంగాణ , ఏపీ లో అసెంబ్లీ సెగ్మెంట్ లు పెంచాలని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్టికల్ 370 ఎత్తివేయక...

కోలాహలంగా ‘మెగా గ్రౌండింగ్’

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో నేడు ఓ ముందడుగు పడింది. తొలివిడతలో నిర్మిస్తున్న ఇళ్లకు భూమి పూజ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో జరిగాయి. నేటినుంచి...

Most Read