రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. కరోనా సెకండ్ వేవ్ తీవ్రత కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. కోవిడ్ కేసుల్లో తగ్గుదల ఉన్నప్పటికీ మళ్ళీ ఇప్పుడు పరీక్షల నిర్వహించాలంటే...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్. వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో రూపొందిన వకీల్ సాబ్ మూవీ సక్సస్ సాధించింది. ఈ చిత్రాన్ని నిర్మించిన దిల్ రాజు...
ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది తో సహా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లందరికీ ( 9,21,037 మందికి) 30 శాతం పీఆర్సీ ప్రకటిస్తూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు...
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు షెడ్యూల్ ప్రకారమే జరిగే అవకాశం ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆశాభావం వ్యక్తం చేశారు. జూలై జరిగే సమావేశాలకు శాఖ పరంగా అధికార యంత్రాంగం...
భారత్ బయోటెక్ కంపెనీ భద్రత భాద్యతలను కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు(CISF) కు అప్పగించింది. హైదరాబాద్ లోని కంపెనీ వద్ద ఇక నుంచి 24 గంటలు సి.ఐ.ఎస్.ఎఫ్. బలగాలు రక్షణగా...
2023 నాటికి భోగాపురం ఎయిర్ పోర్ట్ పూర్తి చేస్తామని, రాష్ట్రంలో కొత్తగా 5 మేజర్ పోర్టుల నిర్మాణం చేపడుతున్నామని పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి వెల్లడించారు. స్వాతంత్ర్య పోరాటంలో...
కరోనా మూడో దశపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. తప్పనిసరిగా థర్డ్ వేవ్ వస్తుందని, చిన్నపిల్లలపై ప్రభావం చూపుతుందని చెప్పడానికి కూడా నిర్ధిష్టమైన ఆధారాలు లేవని...
ఈసారి ఫ్రెంచ్ ఓపెన్ లో పలు సంచలనాలు నమోదవుతున్నాయి. ఫెదరర్ అర్ధంతరంగా నిష్క్రమించడం, సెరెనా విలియమ్స్ ప్రీ క్వార్టర్స్ లోనే ఓటమి పాలుకావడం తెలిసిందే. మహిళల విభాగంలో నిన్న కోకో గాఫ్ క్వార్టర్స్...
రాష్ట్రంలో మరో పది రోజులు లాక్డౌన్ పొడిగిస్తూ క్యాబినెట్ నిర్ణయించింది. ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కెసియార్ అధ్యక్షతన సమావేశమైన మంత్రి మండలి ప్రధానంగా కరోనా, లాక్ డౌన్ అంశాలపైనే చర్చిందింది. లాక్...