Sunday, August 16, 2026

గతానికీ .. వర్తమానానికి మధ్య నలిగే ‘పర్ఫెక్ట్ హస్బెండ్’

సీనియర్ స్టార్ హీరోలు .. హీరోయిన్స్ ఇప్పుడు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్నారు. అలా సత్యరాజ్ - సీత ప్రధానమైన పాత్రలను పోషించిన సిరీస్ గా 'మై పెర్ఫెక్ట్ హస్బెండ్' కనిపిస్తోంది....

ఈ తరం ప్రేక్షకులకు దూరంగా ‘మనోరథంగల్’

బాలచందర్ 'బుల్లితెర కథలు' అంటూ చాలా కాలం క్రితం కొన్ని కథలు ప్రేక్షకులను పలకరించాయి. దర్శకుడి వైపు నుంచి ఎంపికైన కథలు అలా ఆడియన్స్ ను అలరించాయి. ఇక రచయితల వైపు నుంచి...

నేడు తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవం

భారతదేశం తన మొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని నేడు ఆగస్టు 23న జరుపుకుంటోంది. గత ఏడాది ఇదే రోజున భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 ని...

శ్రీకృష్ణ కర్ణామృతం-2

సంస్కృత కృష్ణ భక్తి సాహిత్యంలో జయదేవుడి గీతగోవిందం, లీలాశుకుడి శ్రీకృష్ణ కర్ణామృతం రెండూ రెండు కళ్లలాంటివి. దేని అందం దానిదే. దేని లోతు, విస్తృతి దానిదే. గీతగోవిందం పాడుకోవడానికి, అభినయించడానికి అనువైన సంగీత...

గత ప్రభుత్వం వ్యవస్థలను నాశనం చేసినందువల్లే..: బాబు

అధికారంలోకి వచ్చి 6౦ రోజులే అవుతుందని, గత ప్రభుత్వ అసమర్ధత, చేతగానితనం వల్ల వ్యవస్థలు కూలిపోయి ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.  అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాదంలో...

ఉన్నత వ్యక్తిత్వం…. తెలుగు సినిమా కీర్తి శిఖరం

జీవితంలో ఏదైనా సాధించాలంటే ముందుగా ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యానికి చేరుకోవడానికి పట్టుదల ఉండాలి. ఆ పట్టుదల నుంచి జారిపోకుండా .. విరామమనేది లేకుండా శ్రమించాలి. అలుపెరగని ఆ కృషి ఒక...

అచ్యుతాపురం ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి

అచ్యుతాపురం సెజ్ ప్రమాదంలో మృతుల సంఖ్య 18కి చేరింది. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు,...

నాకు ఇష్టం అయితే ఎక్కడికైనా వస్తా: అల్లు అర్జున్ వ్యాఖ్యలు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి కీలక వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన మిత్రుడు, వైసీపీ అభ్యర్ధి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి బన్నీ బహిరంగంగా మద్దతు...

ఆ సినిమా విషయంలో క్లారిటీ ఇచ్చేసిన నాని!

చిన్నచిన్న పాత్రలను పోషిస్తూ వెళ్లి, సరైన పాత్ర పడినప్పుడు ఒక్కసారిగా స్టార్ డమ్ ను దక్కించుకున్న వారు ఉన్నారు. అలాగే ఒకే ఒక్క సినిమాతో హీరోగా ఎదిగిపోయినవారు ఉన్నారు. మొదటి సినిమాతోనే బ్లాక్...

ఒకేసారి రెండు ఓటీటీలలో ప్రత్యక్షమైన ‘కల్కి’

ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ రూపొందించిన 'కల్కి' సినిమా సంచలన విజయాన్ని సాధించింది. జూన్ 21వ తేదీన విడుదలైన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా రికార్డుస్థాయి వసూళ్లను రాబట్టింది. అలాంటి ఈ సినిమా ఒకేసారి...

Most Read