హైదరాబాద్ లోని అక్రమ నిర్మాణ దారులు, కబ్జాదారుల్లో హైడ్రా దూకుడు హడలెత్తిస్తోంది. కొద్ది రోజుల క్రితమే హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అక్రమ నిర్మాణాలపై ప్రకటన చేశారు. చెరువులను కబ్జా చేసి నిర్మించిన...
తన కుటుంబానికి చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హీరో అక్కినేని నాగార్జున స్పందించారు. ఎలాంటి నోటీసులూ ఇవ్వకుండానే... గతంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్ధంగా కూచివేయడం బాధాకరమని పేర్కొన్నారు. చట్టాన్ని ఉల్లంఘించలేదని చెప్పేందుకే...
భారత క్రికెటర్ శిఖర్ ధావన్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. అంతర్జాతీయ, దేశవాళీ అన్ని ఫార్మాట్ల క్రికెట్ కు రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. 167 వన్డేలు, 34 టెస్ట్లు, 68 టీ20...
హైదరాబాద్ లోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా దూకుడు కొనసాగుతోంది. నాళాలు, చెరువులు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేస్తోంది. తాజాగా మాదాపూర్ లో సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను హైడ్రా కూల్చివేస్తోంది....
రావు రమేశ్ .. కేరక్టర్ ఆర్టిస్టుగా తన ప్రత్యేకతను చాటుకున్న నటుడు. ప్రకాశ్ రాజ్ ఫుల్ బిజీగా ఉన్న సమయంలో, ఆ స్థాయి నటుడు ఎవరున్నారా అని ఇండస్ట్రీ వెతుకుతున్న సమయంలో ఎంట్రీ...
నాని అభిమానులంతా ఇప్పుడు 'సరిపోదా శనివారం' సినిమా కోసమే ఎదురుచూస్తున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరించారు. ఈ నెల 29వ తేదీ ఈ సినిమాను...
హీరో రవితేజ ఓ షూటింగ్ లో తీవ్ర గాయాలపాలయ్యారు. భాను దర్శకత్వంలో హైదరాబాద్ శివారులోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో ఓ పోరాట దృశ్యం చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో లో...
ఎసెన్షియా ఫార్మా భాధితులందరికీ వారంరోజుల్లో పరిహారం ఇవ్వాలని, లేకపోతే బాధితుల తరఫున వైసీపీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తామని.. అవసరమైతే తాను కూడా ధర్నాలో పాల్గొంటానని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్...
తనకు సినిమాల కంటే దేశ హితం, సమాజమే ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. "సినిమాలు- రాజకీయాలను ప్రత్యేకంగా చూస్తా... సినిమాలు సినిమాలే.. రాజకీయం దగ్గరకు వచ్చేసరికి నాకు దేశం...
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో సుమారు 13 లక్షల మంది భారత విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు. ఉన్నత విద్యాబ్యాసం కోసం గమ్యస్థానంగా అమెరికా అగ్ర స్థానంలో ఉంది. మొత్తం విద్యార్థుల్లో 69 శాతం...