1. ఫుడ్ డెలివరీ యాప్ లో ఐస్ క్రీమ్ కు ఆర్డర్ ఇస్తే- ఐస్ క్రీమ్ తో పాటు తెగిన వేలు టాపప్ గా ఫ్రీగా వచ్చింది.
2. విమానంలో అందాల గగనసఖి(ఎయిర్ హోస్టెస్)...
బీహార్ లో కుల గణన నిర్వహించి వాటి ఆధారంగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బిసి కోట పెంచారు. కుల ఆధారిత సర్వే నివేదిక ఆధారంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 65 శాతానికి...
ఏపీ అంటే అమరావతి, పోలవరం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పునరుద్ఘాటించారు. కానీ గత ప్రభుత్వం ఈ రెంటినీ విధ్వంసం చేసిందని విమర్శించారు. పోలవరాన్ని వైసీపీ గోదావరిలో కలిపిందని, రాష్ట్రానికి వరంగా ఉండాల్సిన...
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఓదార్పు యాత్రకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం అధికార పార్టీ దాడుల్లో గాయపడిన ప్రతి కార్యకర్త కుటుంబాన్నీ ఆయన కలుసుకొని భరోసా ఇవ్వనున్నారు....
ఆంధ్రప్రదేశ్ పర్యాటక & సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ నేడు హైదరాబాద్ లో మెగాస్టార్ చిరంజీవితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. నగర శివార్లలో జరుగుతోన్న విశ్వంభర సినిమా సెట్ కు వచ్చిన దుర్గేష్...
తైవాన్ తో తగవుకు తహతహలాడుతున్న చైనాను కట్టడి చేసేందుకు అమెరికా పావులు కదుపుతోంది. సరిహద్దు దేశాలతో నలుదిశలా కయ్యానికి దిగుతున్న చైనా.. స్వార్థమే అజెండాగా గిల్లికజ్జాలు పెట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో అమెరికా టిబెట్...
విజయ్ సేతుపతి ఇప్పుడే కాదు .. చాలా కాలం నుంచి బిజీ. ఎందుకంటే హీరో వేషాలు మాత్రమే చేస్తాను.. తమిళంలో మాత్రమే చేస్తాను అంటూ ఆయన ఎదురుచూస్తూ కూర్చోడు. తన దగ్గరికి వచ్చిన...
ఒకప్పుడు హీరోలు వరుస సినిమాలు చేస్తూ వెళ్లారు. అందువలన ఒక సినిమా కాకపోతే మరొకటి థియేటర్ల దగ్గర నిలబడేది. ఒక సినిమా హిట్ అయితే పది ప్రాజెక్టులు చేతిలోకి వచ్చేవి. కానీ ఇప్పుడు...
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 19 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత జరిగిన మొదటి ప్రక్షాళనగా దీన్ని చెప్పవచ్చు. గత జగన్ ప్రభుత్వంలో కీలకంగా...
దక్షిణాఫ్రికాలో ఒక యూనివర్సిటీ ప్రవేశ ద్వారం వద్ద ఇలా రాసిన పెద్ద బోర్డు ఉంటుంది:-
ఒక దేశాన్ని నాశనం చెయ్యాలంటే మిస్సైల్స్ కానీ ఆటమ్ బాంబులు కాని అవసరం లేదు. నాసిరకం విద్య, విద్యార్థుల్ని...