లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బిజెపి తమ మేనిఫెస్టో విడుదల చేసింది. ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ , పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు అమిత్షా, రాజ్నాథ్సింగ్,...
• ఎంతకాలమయినా సంతానం కలుగక దశరథుడు ఎంతగానో నిరీక్షించాడు.
• సకల గుణ సంపన్నుడు ఎవరయినా ఉంటే - అతడి చరితను కావ్యంగా రాసి చరితార్థం కావాలని వాల్మీకి నిరీక్షించాడు.
• అవతారపురుషుడి కావ్యం ఎవరిచేత...
సిఎం జగన్ పై జరిగింది కోల్డ్బ్లడెడ్ ప్రీ ప్లాన్డ్ ఎటాక్ వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన ధాటికి ధీటుగా నిలువలేక చేసిన పిరికిపంద చర్య అని అభివర్ణించిన...
హమాస్ ఉగ్రవాదులకు మొదటి నుంచి వెన్నుదన్నుగా ఉన్న ఇరాన్... అన్నంత పనీ చేసింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పేరుతో 200కుపైగా కిల్లర్ డ్రోన్లు, బాలిస్టిక్ మిస్సైళ్లు, క్రూయిజ్ క్షిపణులతో ఇజ్రాయల్ మీద విరుచుకుపడింది....
నిన్న రాత్రి విజయవాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన రాయి దాడిని తెలుగుదేశం పార్టీ కోడి కత్తి డ్రామా 2 అంటూ పేర్కొంటోంది. గత ఎన్నికల సమయంలో కూడా...
దళిత, బహుజన పీడిత వర్గాల ఆరాధ్య దైవం డాక్టర్ బీఆర్ అంబేద్కర్. కులం కట్టుబాట్లతో అణచివేతకు గురైన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా జీవిత చరమాంకం వరకు కృషి చేసిన సామాజిక విప్లవకారుడు భీమ్...
మెగా పవర్ స్టార్, ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ ఇప్పుడు డాక్టర్ రామ్ చరణ్ అయ్యారు. చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్...
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మేమంతా సిద్ధం యాత్రపై ఓ దుండగుడు రాయి విసిరాడు. ఆ రాయి నేరుగా జగన్ ఎడమ కంటిపై తాకడంతో గాయమైంది. నగరంలోని...
శనివారం గుంటూరు జిల్లాలో బస్సు యాత్రను ముగించుకున్న సీఎం జగన్ ..ఉమ్మడి కృష్ణాజిల్లాలో అడుగుపెట్టారు. దుర్గమ్మ వారిది మీదుగా ఉమ్మడి కృష్ణాజిల్లాలో సీఎం జగన్ బస్సుయాత్ర అడుగుపెట్టింది. సీఎం జగన్కు జిల్లా వైసీపీ...
బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ తన ప్రసంగాలలో పదును పెంచారు. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రజలకు గుర్తు చేస్తున్నారు. తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని దుమ్మెత్తి పోశారు. కేంద్రంలో బిజెపి...