Sunday, August 30, 2026

‘దేవర’ షూటింగులో జాన్వీకపూర్!

ఎన్టీఆర్ హీరోగా .. యాక్షన్ - ఎమోషన్ ప్రధానముగా 'దేవర' సినిమా రూపొందుతోంది. కొసరాజు హరికృష్ణ -  కల్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి కొరటాల దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్...

సుకుమార్ – చరణ్ కాంబినేషన్ మళ్లీ రెడీ!

సుకుమార్ - చరణ్ కాంబినేషన్ మళ్లీ రెడీ అయింది. అవును .. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ప్రాజెక్టులు పూర్తవగానే, ఇద్దరూ కలిసి తమ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు కూడా...

సికింద్రాబాద్ లో సికిందర్ ఎవరు?

రాష్ట్రంలో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గం. ఇక్కడి నుంచి గెలిచిన బండారు దత్తాత్రేయ గతంలో కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. లష్కర్ లో గెలిచాక రాజకీయంగా ఉన్నత స్థాయికి...

పురుగులు పడకుండానే పోతాం!

చిలుక కొరికిన పండు తీయన అని అనుకుంటాము. ఆ పండు రుచే రుచి. చిలుక కొరకడంవల్ల పండు తియ్యగా మారదు...మొత్తం చెట్టుకాయల్లో ఏది తియ్యగా ఉంటుందో పసిగట్టి దాన్నే చిలుక కొరుకుతుంది. నృసింహ...

కుప్పంలో లక్ష మెజార్టీ లక్ష్యం: బాబు సూచన

రాష్ట్రంలో గాడితప్పిన పాలనను సరిచేయాల్సిన అవసరం ఉందని, అందుకే వచ్చే ఎన్నికల్లో తమ కూటమి గెలవాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తనకు సిఎం పదవి కొత్త కాదని,...

పార్టీ ఉనికి కోసమే బీఆర్ఎస్ పోటీ..?

పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసే మొత్తం 17 స్థానాలకు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. హైదరాబాద్ అభ్యర్థి ప్రకటనతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యింది. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థుల ఎంపికలో...

BJP Candidates: రాజమండ్రి నుంచి పురందేశ్వరి, రాజంపేట బరిలో కిరణ్ కుమార్ రెడ్డి

పొత్తులో భాగంగా పోటీచేస్తోన్న ఆరు  లోక్ సభ నియోజకవర్గాలకు అభ్యర్ధులను భారతీయ జనతా పార్టీ కొద్దిసేపటిక్రితం  ప్రకటించింది. అరకు నుంచి కొత్తపల్లి గీత; అనకాపల్లి- సీఎం రమేష్; నర్సాపూర్- భూపతిరాజు శ్రీనివాసవర్మ; రాజమండ్రి-దగ్గుబాటి...

BJP AP: రఘురామకు భంగపాటు: బిజెపి టికెట్ నిరాకరణ

వైసీపీ మాజీ నేత, నర్సాపురం ఎంపి రఘురామ కృష్ణమరాజుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మూడు పార్టీల కూటమిలో నర్సాపూర్ సీటు ఏ పార్టీ తీసుకుంటే ఆ పార్టీ తరఫున బరిలో ఉంటానంటూ డాంబికాలు...

ఈరోజు బెంగళూరు… రేపు ఏ నగరం?

కర్ణాటక రాజధాని బెంగళూరు మహా నగరం నీటికి అలమటిస్తోంది. కోటీ నలభై లక్షల జనాభా ఉన్న నగరానికి కావేరీ నది, పాతాళం అంచుల దాకా వేసిన బోర్లు తప్ప మరో ఆధారం లేదు....

బిజెపిలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ – డబుల్ ధమాకా

వైఎస్సార్సీపీ నేత, గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆయన తిరుపతి లోక్ సభ నుంచి బిజెపి అభ్యర్ధిగా పోటీ చేయనున్నారు. అయితే ఆయన కుమారుడు రోషన్ కు...

Most Read