Bank Security Guard Opens Fire On Employee : Friendship Doesn't Mean Anything
మహాభారతంలో మయసభలో తత్తర బిత్తర పడ్డ దుర్యోధనుడిని చూసి ద్రౌపది నవ్వడమే కురుక్షేత్రానికి దారితీసిందని కొందరంటారు. కింద...
నామినేటెడ్ పోస్టుల జాబితాలో యువ నేత బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ గా నియమితులయ్యారు. విజయవాడ మేయర్ పదవి రేసులో చివరి వరకూ పేరు వినిపించిన బండి...
గణేష్ ఉత్సవాలు సెప్టెంబర్ 10వ తేదిన ప్రారంభం అవుతాయని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రకటించింది. సెప్టెంబర్ 19వ తేదీన గణేష్ నిమజ్జనం ఉంటుందని ఉత్సవ కమిటీ జనరల్ సెక్రటరీ భగవంత రావు...
దేశ ప్రజల అవసరాలకు ఏడాదికి 22 మిలియన్ టన్నుల నూనె అవసరం కానీ దేశంలో ఏడు మిలియన్ టన్నుల నూనె గింజలను మాత్రమే సాగు చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్...
సిఎం జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాజకీయ, నామినేటెడ్ పదవుల ఎంపికలో సామాజిక న్యాయం పాటిస్తూ వస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వెల్లడించారు. ఈ రెండేళ్లలో సామాజికంగా,...
రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ముఖ్యమంత్రి బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని ప్రతిపక్షనేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్ ను సమర్ధించడంలో అర్ధంలేదన్నారు. వైసిపి ప్రభుత్వం సమస్యల నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తుందన్నారు....
రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అనుమానాస్పదంగా మృతి చెందిన ముస్లిం యువతికి చెందిన కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పామని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్...
కర్ణాటక నాయకత్వ మార్పులపై ముఖ్యమంత్రి యడ్యూరప్ప స్పందించారు. రాజీనామా ఊహాగానాలను ఖండించారు. ‘‘సీఎం పదవికి రాజీనామా చేయడంలేదు. కర్ణాటకలో పార్టీ అభివృద్ధిపై జేపీ నడ్డాను కలిసి చర్చించాను. నడ్డాకు నాపై సదభిప్రాయం ఉంది....
తెలంగాణలో కొవిడ్ పేషెంట్లు క్రమంగా పెరుగుతున్నారు. గత వారం రోజుల నుంచి హైదరాబాద్లోని ప్రముఖ ఆసుపత్రులకు పేషెంట్ల తాకిడి పెరిగింది. ఖమ్మం, కరీంనగర్, నల్గొండ జిల్లాల నుంచి అధికంగా పేషెంట్లు హైదరాబాద్లో చికిత్స...
కరోన మహమ్మారి నేపథ్యంలో మూతపడిన శబరిమల ఆలయంలో అయ్యప్ప స్వామీ దర్శనానికి ఈ రోజు నుంచి భక్తులకు అనుమతిస్తున్నారు. కోవిడ్ నిభందనలు పాటిస్తూ భక్తులు దర్శనానికి రావొచ్చని ఆలయ వర్గాలు వెల్లడించాయి. మాస్కులు...