కరోనా కారణంగా థియేటర్లు మూతపడడంతో.. ఓటీటీలకు టైమ్ వచ్చింది. భారీ, క్రేజీ మూవీస్ ను డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు భారీ ఆఫర్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయినప్పటికీ స్టార్...
కరోనా కారణంగా రాష్ట్ర రాబడి తగ్గిపోయిందని, ఈ సమస్య ఒక్క ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించినది మాత్రమే కాదని, అన్ని రాష్ట్రాలూ చివరకు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆదాయం పడిపోయిందని రాష్ట్ర ఆర్ధిక...
రాష్ట్రంలో పరీక్షల నిర్వహణపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సూచనను గౌరవించాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ సూచించారు. పరీక్షలు నిర్వహిస్తామంటున్న ప్రభుత్వం తీరుపై సుప్రీం కోర్టు తీవ్ర...
కోలీవుడ్ హీరో ధనుష్ - టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ధనుష్ వేరే సినిమాలతో బిజీగా ఉండడం వలన ఈ...
రైతుబంధుకు సంబంధించి ఎలాంటి మొత్తాన్ని నిలిపివేయవద్దని ఆర్ధిక మంత్రి టి. హరీష్రావు బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నిలిపివేయబడిన, సర్దుబాటు చేయబడిన ఏదైనా మొత్తం ఉన్నట్లయితే తిరిగి రైతుల ఖాతాకు జమ...
కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు యత్నిస్తున్నారని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ధ్వజమెత్తారు. క్షత్రియుల పేరుతో మాన్సాస్ ట్రస్టుపై యాడ్ ఇప్పించింది చంద్రబాబేనని అయన ఆరోపించారు....
Ashok Galla Debut Movie Poster Title Will Be Released On 23rd June Tomorrow :
సూపర్స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు, గుంటూరు జిల్లా ఏంపీ జయదేవ్ గల్లా...
యాదాద్రి భువనగిరి జిల్లాలోని 421 గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. వాసాలమర్రి పుణ్యమా అని జిల్లాలోని గ్రామాలు అభివృద్ధి అవుతున్నాయి. ముఖ్యమంత్రి నిధి నుంచి ప్రతి గ్రామ పంచాయతీకి...
వాసాలమర్రి మొత్తం ఇవాళ్టి నుంచి తన కుటుంబమే అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. వాసాలమర్రి గ్రామ సందర్శనలో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగించారు. కులమతాలు, రాజకీయాలకు అతీతంగా...
అమరావతి లోక్సభ ఎంపీ, సినీ నటి నవనీత్ కౌర్ రాణాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమె కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానం స్టే...