Thursday, August 20, 2026

అహో వూహాన్!

China says Wuhan lab To Be nominated for Top Science Award In China : చరిత్రలో కొన్ని నిలిచిపోతాయి. వాటికి ఉపోద్ఘాతం, వ్యాఖ్యానాలు అనవసరం. ఒక హిరోషిమా ఒక నాగసాకి అలా ఒక...

డెల్టా ప్లస్ వాస్తవాలు – అపోహలు

డెల్టా ప్లస్ ఇమ్యూన్ ఎస్కేప్ అని .. వాక్సిన్ వేసుకొన్న వారు , తోలి వేవ్ లో,  రెండో వేవ్ లో కరోనా సోకిన వారు కూడా సేఫ్ కాదని దీని వల్ల...

కరీంనగర్‌ జిల్లాకు వైఎస్‌ షర్మిల

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో వైఎస్‌ షర్మిల ఈ రోజు పర్యటించనున్నారు. కరోనా కారణంగా ఇటీవల మరణించిన పలు కుటుంబాలను పరామర్శిస్తారు. చేనేత కార్మికులను కూడా కలుసుకొని వారి కష్టాలు తెలుసుకొని భరోసానివ్వనున్నారు.

‘నరుడి బ్రతుకు నటన’ అంటున్న సిద్ధు జొన్నలగడ్డ

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, నేహాశెట్టి నాయికగా సితార ఎంటర్టైన్ మెంట్స్ నిర్మిస్తోన్న 'నరుడి బ్రతుకు నటన' షూటింగ్ హైదరాబాద్ పరిసరాల్లో ఈరోజు పునః ప్రారంభమైంది. సిద్దుపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. పాల్గొనగా సన్నివేశాల...

ప్రభాస్ 150 కోట్ల డీల్ కి నో చెప్పారా..?

‘బాహుబలి’తో ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. దేశవిదేశాల్లో క్రేజ్ సంపాదించుకున్నారు, దీనితో బాలీవుడ్ లోని టాప్ డైరెక్టర్లు, నిర్మాతలు ప్రభాస్ తో సినిమా కోసం క్యూ కడుతున్నారు. ప్రభాస్ కూడా వరుసగా పాన్...

తెలంగాణకు మరో భారీ పెట్టుబడి

తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానున్నది. ఈవీ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ కంపెనీలకు పోటీ ఇస్తున్న ట్రైటాన్ - triton ఈవీ, తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో...

ఏపి ప్రాజెక్టులు ముమ్మాటికి అక్రమమే

గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఉన్నా ఏపీ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు కొనసాగిస్తోందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. పోతిరెడ్డి పాడు ,రాయలసీమ లిఫ్ట్ పథకాలతో రోజూ 7 .7 టీఎంసీ ల...

భూఅక్రమాలపై కాంగ్రెస్ ఫైర్

ప్రభుత్వ ఆస్తులను ఎలాంటి ప్రకటనలు లేకుండా దొంగచాటుగా అమ్మివేయడం హేయమైన చర్యని మాజీ మంత్రి,  ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం  పూడూర్ లోని...

పది, ఇంటర్ పరీక్షలు రద్దు : సురేష్

2021 సంవత్సరానికి గాను 10వ తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.  సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా జూలై 31 లోపు పరీక్షల ప్రక్రియ...

జగన్ ప్రజారంజక పాలన : కృష్ణయ్య

ఆంధ్ర ప్రదేశ్ లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజారంజక పాలన అందిస్తున్నారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌. కృష్ణయ్య కొనియాడారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను...

Most Read