Friday, March 29, 2024
HomeTrending Newsప్రగతిభవన్ లో వినాయక చవితి

ప్రగతిభవన్ లో వినాయక చవితి

వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ప్రగతి భవన్ అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు శోభ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో కుమారుడు మంత్రి కేటీఆర్ శైలిమ దంపతులు, ఎంపీ సంతోష్ కుమార్, మనుమడు హిమాన్షు, మనుమరాలు అలేఖ్య…తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్