YSRCP Plenary:మంగళగిరిలో జరుగుతోన్న వైఎస్సార్సీపీ ప్లీనరీ రెండోరోజు కార్యక్రమాలు మొదలుయ్యాయి, తొలుత పరిపాలనా వికేంద్రీకరణ – పారదర్శకత అనే అంశంపై చర్చను చేపట్టారు. తమ్మినేని సీతారాం దీనిపై చర్చ మొదలు పెట్టారు. దీనిపై ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు, మాజీ డిప్యూటీ సిఎం పాముల పుష్ప శ్రీవాణి ప్రసంగించారు.

‘ఐ’ధాత్రి న్యూస్ డెస్క్ లో అనుభవజ్ఞులయిన జర్నలిస్టులు, కాపీ ఎడిటర్లు, అనువాదకులు, డిజైనర్లు, డిజిటల్ మీడియా సాంకేతిక నిపుణులు పనిచేస్తుంటారు.