Thursday, March 28, 2024

Monthly Archives: April, 2021

27 నుండి మే 31 వరకు స్కూల్స్, జూనియర్ కళాశాలలకు వేసవి సెలవులు..

27 నుండి మే 31 వరకు స్కూల్స్, జూనియర్ కళాశాలలకు వేసవి సెలవులు.. ఒకటి నుండి 9 వ తరగతి వరకు అందరూ ప్రమోట్ ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రములో ఏప్రిల్ 27 నుంచి...

ఆంధ్ర నుంచి వచ్చేవారికీ ఈ-పాస్‌ తప్పనిసరి తమిళనాడు ప్రభుత్వం నిబంధనలు

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం శనివారం సాయంత్రం మరికొన్ని ఆంక్షలను విధించింది. ఇప్పటి వరకు వెసులుబాటు ఉన్న ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, కేరళ రాష్ట్రాల ప్రజలు కూడా తప్పనిసరిగా ఈ-పాస్‌ పొందాలని...

జాతీయ పంచాయతీ డే

‘స్వామిత్వ’ పథకం కింద ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఈ-ప్రాపర్టీ కార్డులను పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ఈ-ప్రాపర్టీ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు. దేశవ్యాప్తంగా 4.09లక్షల...

సీజేఐగా జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రమాణం

భారత అత్యున్నత న్యాయస్థానం 48వ ప్రధాన న్యాయమూర్తిగా తెలుగు నేలకు చెందిన జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రమాణం స్వీకారం చేశారు. ఈ ఉదయం రాష్ట్రపతి భవన్‌లో ఆయన చేత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌...

తెలంగాణ లోను కరోనా వ్యాక్సిన్‌ ఫ్రీ..

కరోనా కట్టడి లో‌ భాగంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడుతూ ‘‘వయసుతో నిమిత్తం లేకుండా...

వ‌న్ నేష‌న్ , వ‌న్ హెల్త్ ఫాల‌సీని కేంద్రం ఎందుకు తీసుక‌రావ‌డం లేదు

వ్యాక్సిన్ ఉత్ప‌త్తి సంస్థ‌లను కేంద్ర ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకోవాలి. వ్యాక్సిన్ను ప్ర‌జ‌ల‌కు ఉచితంగా పంపిణీ చేయాలి. పీఎమ్ కేర్ ఫండ్ ద్వారా రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉచిత వైద్యం క‌రోనా రోగుల‌కు అందించే విధంగా ఫాల‌సీ...

స్వయం సహాయక సంఘాలకు ‘వైయస్సార్‌ సున్నా వడ్డీ పథకం’

వరసగా రెండో ఏడాది చెల్లింపులు. క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి స్వయం సహాయక సంఘాల మహిళల రుణ ఖాతాలకు సున్నా వడ్డీ కింద రూ.1109 కోట్ల నగదు జమ చేసిన సీఎం...

దేశంలో విలయతాండవం చేస్తున్న కరోనా పాజిటివ్ కేసులు

రోజువారి కరోనా పాజిటివ్ కేసులు లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన భారత్ దేశంలో వరుసగా మూడో రోజు మూడు లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,32,320...

26, 27న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు టీకా

అమరావతి: ఎమ్యెల్యేలు, ఎమ్మెల్సీలకు కొవిడ్‌ టీకా వేయనున్నారు. ఈ నెల 26, 27 తేదీల్లో శాసనసభ ప్రాంగణంలో వీరితో పాటు శాసనమండలి సచివాలయ సిబ్బందికి రెండో విడత కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ చేపట్టనున్నారు. స్పీకర్‌...

Most Read