Tuesday, April 16, 2024

Monthly Archives: April, 2021

ప్రతి ఇంటిపై గులాబీ జెండా

తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) 20వ వార్షికోత్సవం సందర్భంగా రేపు మంగళవారం (ఏప్రిల్ 27న) రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిపై గులాబీ జెండా ఎగురవేద్దామని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు...

పేద ప్రజలకు 10కేజీల చొప్పున ఉచితంగా బియ్యం

ఆంధ్రప్రదేశ్‌లోని పేద ప్రజలకు 10 కేజీల చొప్పున ఉచిత బియ్యం అందించేందుకు సీఎం వైస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. మే, జూన్‌ రెండు నెలలపాటు పేదలకు ఉచిత బియ్యం అందించనుంది. కేంద్రం ఇచ్చే 5 కేజీల...

కర్ణాటకలో 14 రోజులపాటు లాక్ డౌన్

కోవిడ్ తీవ్రత నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రంలో రేపు (27-04-2021) సాయంత్రం 6 గంటల నుండి 14 రోజులపాటు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి బి.ఎస్.యెడ్యూరప్ప ప్రకటించారు. నిత్యావసర వస్తువుల షాపులు ఉదయం 6...

కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల తక్షణ ఆర్థిక సహాయం

జర్నలిస్టుల సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం పక్షాన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రత్యేక చొరవతో కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల తక్షణ ఆర్థిక సహాయం...

అది నాది కాదు – జెడి లక్ష్మీనారాయణ

కోవిడ్ వైరస్ గురించి తాను మాట్లాడినట్లుగా ఓ ఆడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలో వుందని, కాని అది వాయిస్ తనది కాదని సిబి ఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు....

చట్ట సభలకూ ‘వర్క్ ఫ్రం హోం’

కరోనా  సెకండ్ వేవ్ కేసులు పెద్ద ఎత్తున పెరుగుతున్న నేపధ్యంలో దేశ రాజధానిలోని లోక్ సభ, రాజ్య సభ సచివాలయాల సిబ్బందికి కూడా వర్క్ ఫ్రం హోం అమలు చేస్తున్నారు. అతి కొద్ది...

కోవిడ్ రోగుల సేవల కోసం రూ.1.17 కోట్లు : సోనియా గాంధీ

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఉత్తర ప్రదేశ్‌లోని రాయ్ బరేలీ లోక్‌సభ నియోజకవర్గంలో కోవిడ్-19 సంబంధిత సేవల కోసం నిధులు మంజూరు చేశారు. ఆమె శుక్రవారం రాయ్ బరేలీ జిల్లా మేజిస్ట్రేట్‌కు రాసిన...

తమిళనాడు వ్యాప్తంగా నేడు సంపూర్ణ లాక్‌డౌన్

తమిళనాడులో ఏడు నెలల తర్వాత లాక్‌డౌన్ రాష్ట్రవ్యాప్తంగా 1.20 లక్షల మంది పోలీసుల మోహరింపు అత్యవసర సేవలకు మినహాయింపు తమిళనాడు వ్యాప్తంగా నేడు సంపూర్ణ లాక్‌డౌన్ అమలవుతోంది. రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కట్టడి చేసేందుకు...

సబ్బం హరి ఆరోగ్య పరిస్థితి విషమం

మాజీ ఎంపీ సబ్బం హరి ఇటీవల కరోనా బారిన పడ్డారు. కరోనాతో విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు...

ఇంద్రకీలాద్రిపై ఆంక్షలు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకీ తీవ్రమవుతోన్న నేపథ్యంలో విజయవాడ దుర్గ గుడి పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. దుర్గ గుడిలో రేపటి నుంచి ఏకాంతంగా ఆర్జిత సేవలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది....

Most Read