Sunday, September 8, 2024

Monthly Archives: May, 2021

మరో 10 రోజులు లాక్ డౌన్ పొడిగింపు

రాష్ట్రంలో మరో పది రోజులపాటు  లాక్ డౌన్ పొడిగిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే సడలింపు సమయాన్ని మూడు గంటలు పెంచింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ లాక్...

బాలుకి తెలుగు చిత్ర సీమ స్వరనీరాజనం

ఆ పాట అధరామృతం.. ఆ గానం గంధర్వ గానం. ఆయన గళం విప్పితే పాటే ఆయనకు ప్రణమిల్లుతుంది. అందుకే ఆయన గాన గంధర్వుడయ్యారు. స్వర బ్రహ్మగా జన నీరాజనాలు అందుకుంటున్నారు. శ్రీపతి పండితారాధ్యుల...

బ్రిటన్ ప్రధాని రహస్య వివాహం

బ్రిటన్ ప్రధాని బొరిక్ జాన్సన్ తన ప్రియురాలు కారీ సైమండ్స్ ను రహస్యంగా వివాహమాడారు. వెస్ట్ మినిస్టర్ క్యాతెడ్రల్ చర్చ్ లో ఈ తంతు జరిగింది. అయితే దీనిపై వివరాలు వెల్లడించేందుకు బొరిక్...

ఆక్సిజన్ ఉత్పత్తిలో పురోగతి : మోడీ

కరోనాను ఎదుర్కోవడంలో వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, ఫ్రంట్ లైన్ వర్కర్ల కృషి అభినందనీయమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ‘మన్ కీ బాత్’ ద్వారా ప్రజలనుద్దేశించి మోడీ మాట్లాడారు....

రేషన్ పంపిణీ చేయలేదు : కిషన్ రెడ్డి

కరోనా విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు చేయడం మంచిది కాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్, మే నెలలకు సంబంధించి ఉచిత రేషన్ ను...

రెండేళ్ళ పాలన సంతృప్తికరం : సిఎం జగన్

రెండేళ్ళ పాలన సంతృప్తినిచ్చిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో 86 శాతం కుటుంబాలకు ఏదో ఒక ప్రభుత్వ పధకాన్ని అందించగాలిగామని సంతోషం వ్యక్తం చేశారు. మేనిఫెస్టోలో చెప్పని అంశాలను కూడా అమలు...

రెండేళ్లలో 20 ఏళ్ళు వెనక్కి : చంద్రబాబు

రెండేళ్ళ జగన్ పాలనలో ఆంధ్ర ప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ దారుణంగా పడిపోయిందని తెలుగుదేశం అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు.  ప్రజా వ్యతిరేక విధానాలతో రాష్ట్రం తిరోగమనంలో సాగుతోందని...

మూడు రాజధానులపై ముందుకే : బొత్స

మూడు రాజధానులపై ప్రభుత్వ విధానంలో ఎలాంటి మార్పు లేదని రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అన్నిప్రాంతాల సమగ్రాభివృద్ధి సిఎం జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని, అందుకే మూడు...

కరోనా సంక్షోభంలోను సంక్షేమం : సజ్జల

సంక్షేమం, అభివృద్ధి వేర్వేరు కాదని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిరూపించారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. జగన్ నేటి పరిపాలన, నాటి బాబు పాలనకు తేడాను రెండేళ్ళలోనే ప్రజలు గమనిచారని,...

కరోనా వేళ కొల్లలు కొల్లలుగా విల్లులు!

తాగే నీరు లీటర్ల లెక్కన కొన్నప్పుడు కలికాలం అనుకున్నారు. పీల్చే గాలి సిలిండర్లలో కొంటున్నాం. కలివిలయ కాలం. ఇది వరకు వైద్య విద్య చదివి తెల్లకోటు వేసుకుంటేనే మెడలో స్టెత స్కోప్ ఉండేది. థర్మామీటర్, ఆక్సీ మీటర్లు...

Most Read