రాష్ట్రంలో లాక్ డౌన్ ను పోదిగించవద్దని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపి అసదుద్దీన్ ఒవైసీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఈనెల 12వ తేదీ నుంచి లాక్ డౌన్ అమలవుతోంది. నేడు రాష్ట్ర క్యాబినెట్...
రెండేళ్ళ పరిపాలనలో సిఎం జగన్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి కొడాని నాని ప్రశంసించారు. రెండేళ్ళ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, 2014 లోనే జగన్ కు...
రెండ్రోజుల తేడాతో పత్రికల్లో వచ్చిన రెండు వార్తలను కలిపి చదువుకుంటే బ్యాంకుల ఆధునిక ధర్మం, పనితీరు, గుణగణాలు తేలిగ్గా తెలిసిపోతాయి.
మొదట ఈ రెండు వార్తల సారం గ్రహించి, తరువాత ఆధునిక బ్యాంకుల ఆదర్శాల్లోకి...
‘118’ వంటి సూపర్హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వంలో రూపొందుతోన్న లేటెస్ట్ మిస్టరీ థ్రిల్లర్ ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ (ఎవరు,ఎక్కడ,ఎందుకు). అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ...
జూన్ 15 నుంచి 25 వ తేదీ లోపల రైతుబంధు సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. గత...
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి చంద్రబాబు ఒర్వలేకపోతున్నారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. రెండేళ్లలో చంద్రబాబు మానసిక స్థితి దిగజారిపోయిందని వ్యాఖ్యానించారు. మొన్న...
రాష్ట్ర వ్యాప్తంగా 50 పడకల సామర్థ్యం కలిగిన అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్...
‘ఓ పిట్టకథ’ సినిమాతో హీరోగా మంచి ఇమేజ్ తెచ్చుకున్న బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావ్ హీరోగా మరో కొత్త సిసిమా తెరకెక్కుతోంది. వి.ఎస్. ఫణీంద్రన్ దర్శకత్వంలో నేహా ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడ్యూసర్...
పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వేపై రూ.22.08కోట్ల వ్యయంతో నిర్మించిన అదనపు ర్యాంపులను ఉప్పర్ పల్లి వద్ద మున్సిపల్ శాఖ మంత్రి కేటియార్ ప్రారంభించారు. మెహదీపట్నం నుంచి రాజేంద్రనగర్ అరాంఘర్ వరకు 11.6 కి.మీ...
ఎన్టీఆర్ కు ఏ విధంగా వెన్నుపోటు పోడిచారో ప్రధాని నరేంద్ర మోడికి సైతం అదే విధంగా చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ సునీల్ దేవధర్ వ్యాఖ్యానించారు. బిజెపిని...