Tuesday, September 17, 2024

Monthly Archives: May, 2021

ఈటెల బర్తరఫ్!

తెలంగాణా మంత్రివర్గం నుంచి మంత్రి ఈటెల రాజేందర్ ఉద్వాసనకు గురయ్యారు. ముఖ్యమంత్రి కెసియార్ సూచనతో రాష్ట్ర మంత్రివర్గం నుంచి ఈటెల రాజేందర్ ను బర్తరఫ్ చేస్తున్నట్లు గవర్నర్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల...

మమత ఓటమి!

పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించినా ఆ పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  నందిగ్రామ్ లో ఓటమి పాలయ్యారు. రౌండ్ రౌండుకి ఫలితం మమత బెనర్జీ - బిజెపి...

మమత, స్టాలిన్, విజయన్

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బిజెపికి నిరాశ కలిగించాయి. కేరళపై ఆ పార్టికి ఎలాంటి ఆశలు లేవు గాని  పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమాతో వున్నారు. అయితే వారి అంచనాలు...

ఇంటర్ పరీక్షలు వాయిదా

రాష్ట్రంలో మే 5 నుంచి జరగాల్సిన ఇంటర్మీడియేట్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. హైకోర్టు సూచనలు దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని, కోవిడ్ పరిస్థితులు...

నవ్వుతూ బ్రతకాలిరా

గోదావరి నది సముద్రంలో కలిసే చోటుకు కనుచూపు మేరలో ఉంది.నరసాపురం పట్టణం చరిత్రాత్మక పట్టణం.ఈ పట్టణాన్ని డచ్,ఫ్రెంచ్, బ్రిటిష్ వారు పరిపాలించారు.నిజాం నవాబు ఈ పట్టణాన్ని ఫ్రెంచ్ వారికి ధారాదత్తం చేశాడు.ఆ సంధర్భంగా...

రాజధాని విచారణ ఆగష్టు 23కి వాయిదా

అమరావతి రాజధానిపై దాఖలైన కేసుల విచారణను హై కోర్టు ఆగస్ట్ 23కి వాయిదా వేసింది. కరోనా కారణంగా కేసుల విచారణ వాయిదా వేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై తమకు...

మా వ్యాక్సిన్! రేటు మా ఇష్టం!!

సీరం ఫార్మా కంపెనీ యజమాని ఆదర్/ఆధర్/అదర్ పూనావాలా అచ్చం సినిమాల్లో చూపించే సంపన్న పారిశ్రామికవేత్తలానే ఉంటాడు. ఆగర్భ శ్రీమంతుడు కాబట్టి అలాగే ఉండాలి. లండన్లో వారానికి యాభై లక్షల చొప్పున నెలకు రెండు...

కారు చీకట్లలో కాంతి రేఖలు

పేపర్ తిరగేస్తే అక్షరమక్షరం కరోనా పాజిటివ్ లతో అన్నీ నెగటివ్ వార్తలే. టీ వీ ఆన్ చేస్తే వల్లకాటి వేడికి స్క్రీన్ మండిపోతోంది. అలాంటి వేళ...మొల లోతు కష్టాల్లో మోకాటి లోతు ఆనందంలా...కారు...

నాగార్జునసాగర్ లో టిఆర్ఎస్ విజయం

నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో అధికార టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది.  సాగర్ ఉపఎన్నికల్లో మొత్తం 1,89,782  ఓట్లు పోలవ్వగా టిఆర్ఎస్ అభ్యర్ధి నోముల భగత్ 87,254 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ అభ్యర్ధి కె. జానారెడ్డి...

వైఎస్సార్ సిపి ఘన విజయం

తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది.  వైఎస్సార్ సిపి అభ్యర్ధి గురుమూర్తి తన సమీప తెలుగుదేశం అభ్యర్ధి  పనబాక లక్ష్మిపై 2,71,106  ఓట్ల మెజార్టితో ఘన...

Most Read