సాయి రోనక్, అవికా గోర్ హీరో హీరోయిన్లుగా ప్రముఖ యాడ్ ఫిల్మ్ మేకర్ మురళీ నాగ శ్రీనివాస్ గంధం దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. 'నెపోలియన్'తో విమర్శకుల ప్రశంసలు, ప్రేక్షకుల...
తెలంగాణ ప్రభుత్వం రైతుల అవసరాల గురించి కూడా ఆలోచించడంలేదని రాష్ట్ర మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) విమర్శించారు. డెడ్ లైన్ స్టోరేజి నీటిని కూడా విద్యుదుత్పత్తి పేరుతో వాడుకోవడం దుర్మార్గం అని పేర్కొన్నారు. శ్రీశైలం...
జూలై 1 నుంచి 10వ తేదీ వరకూ నాలుగో విడత పల్లె ప్రగతి నిర్వహిస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. పల్లె ప్రగతి కార్యక్రమంపై అధికారులతో...
తెలుగు రాష్ట్రాల మధ్య నీటి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాల్సి ఉంటుందని ఏపి ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణా మంత్రులు, టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై జగన్ అసహనం వ్యక్తం చేశారు....
Communal Harmony In India :
భారతీయుల గురించి, వారి మత విశ్వాసాల గురించి స్వదేశంలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. తాజాగా నిర్వహించిన ఒక సర్వే మాత్రం జాతీయతావాదాన్ని ప్రతిఫలించింది. అమెరికాకుచెందిన మేథోమధన సంస్థ ప్యూ...
Allari Naresh New Movie Titled As Sabhaku Namaskaram :
‘అల్లరి’ సినిమాతో హీరోగా పరిచయమై.. తన కామెడీ టైమింగ్ తో అందర్నీ ఆకట్టుకుని.. తొలి సినిమా టైటిల్ నే ఇంటి పేరు...
పోలవరం ప్రాజెక్టు సందర్శన భావోద్వేగానికి గురిచేసిందని, దివంగత నేత వైఎస్ఆర్ బతికి ఉంటే ఈ ప్రాజెక్టు ఎప్పుడో పూర్తి అయ్యేదని ఏపి ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు....
సిఎం జగన్ నాయకత్వంలో మారుతున్న కాలానికి తగ్గట్లు విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. కోవిడ్ విపత్తు వచ్చినా దేశం మొత్తం ఏపీ వైపు...
ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్లు 300 కోట్ల మార్క్ దాటాయి. అంటే ప్రపంచ జనాభాలో కాస్త అటు ఇటుగా 40 శాతం మంది వ్యాక్సిన్ వేయించుకున్నట్లు. మొదటి, రెండో డోసు కలిసిన గణాంకాల ప్రకారం...
కరోనా వైరస్ సీనియర్ నటి కవితకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆమె భర్త దశరథ రాజ్ కోవిడ్ బారిన పడి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆమె కుమారుడు సంజయ్...