పారాలింపిక్స్ లో ఇండియా నేడు మరో పతకం సాధించింది. పి-1 పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్.హెచ్.1 విభాగంలో భారత షూటర్ సింగ్ రాజ్ అధానా కాంస్య పతకం గెల్చుకున్నాడు.
చైనా కు...
హీరో నితిన్ తాజా చిత్రం ‘మాస్ట్రో’. బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతుందనే సంగతి తెలిసిందే. ప్రముఖ డిజిటల్ సంస్థ డిస్నీ హాట్...
తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపటిందని ప్రసాద్ ఐ మ్యాక్స్ అధినేత రమేష్ ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు....
Sridhar Impact On Telugu Cartoon Journalism Is A History Forever :
'Cartoonist Sreedhar left Eenadu' ఈనాడు కార్టూనిస్టు శ్రీధర్ ఈనాడు ఈనాడును వదిలేశాడా? లేక ఈనాటికి ఇక నీ...
Corona makes even young draw up their wills - Will Deeds At Young Age
ఇదివరకు ఎనభయ్యో పడిలో వీలు చూసుకుని వీలునామా రాద్దామనుకునేవారు. వీలునామా రాయగానే ఆ పెట్టే...
రాష్ట్రంలో వీఆర్వో పోస్ట్ రద్దు అయినప్పటి నుంచి ఇప్పటివరకు 9 రోజులు మినహా ఒక సంవత్సరం కావస్గతోంది. ఇప్పటివరకు వారికి జాబ్ చార్ట్ ఇవ్వలేదు. దీంతో వారు తీవ్ర నిరాశలో ఉన్నారు.
తెలంగాణ గ్రామ...
తెలుగు తెరకి పరిచయమైన నిన్నటితరం అందాల కథానాయికలలో రాజశ్రీ ఒకరు. కేఆర్ విజయ తరువాత అంతటి అందమైన నవ్వు రాజశ్రీలో కనిపిస్తుందని అప్పట్లో చెప్పుకునేవారు. అలాగే కృష్ణకుమారి తరువాత కళ్లతోనే అద్భుతంగా హావభావాలను పలికించగల...
ప్రామిసింగ్ యంగ్ హీరో నాగశౌర్య ల్యాండ్ మార్క్ 20వ చిత్రం ‘లక్ష్య’ షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా విడుదలైన వర్కింగ్ స్టిల్లో దర్శకుడు ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి ఓ సీన్ని నాగశౌర్యకి వివరిస్తున్నారు....
అర్జున్ కళ్యాణ్, వసంతి జంటగా శ్రీ శృంఖలా దేవి ఫిల్మ్స్ సంస్థ తమ ప్రొడక్షన్ నెం.1 మూవీకి శ్రీకారం చుట్టింది. ఈ చిత్ర షూటింగ్ ప్రారంభోత్సవానికి సెన్సేషనల్ డైరెక్టర్ మారుతి ముఖ్య అతిథిగా...
బీజేపీ అధికారంలోకి వస్తే నిజాం ఆస్తులు, భూములను స్వాధీనం చేసుకుంటామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. ‘మేం ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా సంగ్రామ యాత్ర...